हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Mylavaram : మైలవరంలో తీవ్ర విషాదం : ఇంట్లో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు..

Divya Vani M
Mylavaram : మైలవరంలో తీవ్ర విషాదం : ఇంట్లో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు..

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో (NTR district in Mylavaram) ఓ కుటుంబంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మైలవరం గ్రామంలో ఓ ఇంట్లో నాలుగు రోజులుగా తాళం వేసి ఉంది. గురువారం ఉదయం లోపల నుంచి గాఢమైన దుర్వాసన రావడం గమనించిన ఓ వ్యక్తి, వెంటనే తన ఇంటి తలుపులు పగలగొట్టాడు. అక్కడ జరిగిన దృశ్యం గ్రామాన్ని కదిలించింది.ఇంట్లో మంచంపై ఇద్దరు చిన్నారులు (Two children) కదలకుండా పడి ఉన్నారు. వారు ఎలాంటి స్పందన లేకుండా ఉండటాన్ని గమనించి స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పోలీసులు సమాచారం అందుకుని వచ్చేసరికి, చిన్నారులు లక్ష్మీ హిరణ్య (9), లీలాసాయి (7) అప్పటికే మృతి చెందారు.

Mylavaram : మైలవరంలో తీవ్ర విషాదం : ఇంట్లో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు..
Mylavaram : మైలవరంలో తీవ్ర విషాదం : ఇంట్లో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు..

భార్య వెళ్లిపోయిన తర్వాత ఒంటరిగా పిల్లల పెంపకం

వేములమడ రవిశంకర్, చంద్రిక దంపతులకు ఈ ఇద్దరు పిల్లలు. కానీ రెండు నెలల క్రితం చంద్రిక ఇంటిని వదిలి ఎక్కడికో వెళ్లిపోయింది. అప్పటి నుంచి పిల్లలు తండ్రితోనే ఉన్నారు. రవిశంకర్ తమ ఇంటి దగ్గర కనిపించకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి.

పిల్లల హత్య తరువాత తండ్రి ఆత్మహత్య?

పోలీసులకు ఒక లేఖ లభించింది. అందులో రవిశంకర్ తన బాధను పంచుకున్నట్టు ఉంది. “నేను ఏమీ సాధించలేకపోయాను.. నా పిల్లలను చంపుకుని నేనూ చనిపోతున్నాను” అని ఆ లేఖలో వ్రాశాడు. ఫోన్ చివరిసారిగా కృష్ణా నది సమీపంలో కనిపించడంతో, అతను ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు.

కృష్ణా నదిలో గాలింపు, గ్రామంలో తీవ్ర విషాదం

రవిశంకర్ ఆత్మహత్య చేశాడా అనే అనుమానంతో పోలీసులు నది వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన మైలవరం గ్రామాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. తల్లి వదిలేయడం, తండ్రి హత్యకు పాల్పడటం స్థానికుల హృదయాలను పిండేస్తోంది. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెన్షనర్ల సమస్యలకు ఏదీ పరిష్కారం?

పెన్షనర్ల సమస్యలకు ఏదీ పరిష్కారం?

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

భర్త కళ్లెదుటే భార్యపై సామూహిక అత్యాచారం

భర్త కళ్లెదుటే భార్యపై సామూహిక అత్యాచారం

ఆర్థికపంథా మారితేనే ముందడుగు

ఆర్థికపంథా మారితేనే ముందడుగు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

పేరు మార్చడం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటి? అభిషేక్‌ బెనర్జి

పేరు మార్చడం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటి? అభిషేక్‌ బెనర్జి

నగరాన్ని వీడి హిల్‌ స్టేట్‌కు క్యూకడుతున్న ఢిల్లీ వాసులు?

నగరాన్ని వీడి హిల్‌ స్టేట్‌కు క్యూకడుతున్న ఢిల్లీ వాసులు?

ఆత్మహత్య చేసుకున్న మహిళా ఎస్సై

ఆత్మహత్య చేసుకున్న మహిళా ఎస్సై

బురఖా తెచ్చిన తంటా.. భార్యా బిడ్డల్ని హతమార్చిన కిరాతకుడు
0:08

బురఖా తెచ్చిన తంటా.. భార్యా బిడ్డల్ని హతమార్చిన కిరాతకుడు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు

సిర్పూర్ లో 16 మంది మావోయిస్టుల అరెస్టు

సిర్పూర్ లో 16 మంది మావోయిస్టుల అరెస్టు

డబ్ల్యూపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. ఓపెనర్‌లో MI vs RCB…

డబ్ల్యూపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. ఓపెనర్‌లో MI vs RCB…

📢 For Advertisement Booking: 98481 12870