న్యూఢిల్లీలో సోమవారం AAP ‘మహిళా అదాలత్ ` లో పాల్గొన్న మహిళలు
హర్యానాలోని అంబాలలో రైతుల ట్రాక్టర్ మార్చ్ ను అడ్డుకున్న పోలీసులు
చెన్నైలో సోమవారం ప్రపంచ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు, అతని తండ్రి రజనీకాంత్, తల్లి పద్మావతి
న్యూ ఢిల్లీ రాజ్ఘాట్ లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పిస్తున్న మోల్డోవా రిపబ్లిక్ ఉప ప్రధాన మంత్రి మిస్టర్ మిహైల్ పాప్ ఓయ్.
న్యూ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సోమవారం ఎంఒయులను మార్చుకుంటున్న శ్రీలంక – భారత్ దేశాల విదేశాంగ మంత్రులు
న్యూ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సోమవారం శ్రీలంక ప్రెసిడెంట్ అనురా కుమార దిసానాయకే బృందం తో చర్యలు జరుపుతున్న ప్రధాని మోడీ బృందం
న్యూ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సోమవారం శ్రీలంక ప్రెసిడెంట్ అనురా కుమార దిసానాయకే తో ప్రధాని మోడీ
న్యూ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సోమవారం శ్రీలంక ప్రెసిడెంట్ అనురా కుమార దిసానాయకే తో ప్రధాని మోడీ
సోమవారం న్యూ ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో మీడియాతో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ
మధ్యప్రదేశ్లో రైతుల ఎరువుల కొరతపై సోమవారం భోపాల్ లోని అసెంబ్లీ ఎదుట ఆందోళన చేస్తున్న విపక్ష ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీలో సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార డిసనాయక
న్యూఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో సోమవారం ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, దీపేందర్ హుడా తదితరులు
విజయ్ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలోని అమరవీరుల స్తూపం వద్ద సోమవారం నివాళులర్పిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్, డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ , వైస్ చీఫ్ నావల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్
విజయ్ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలోని అమరవీరుల స్తూపం వద్ద సోమవారం నివాళులర్పించిన అనంతరం విజిటర్ బుక్లో తన వ్యాఖ్యలను నమోదు చేస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
లక్నోలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సోమవారం ఆందోళన చేస్తున్న సమాజ్వాదీ పార్టీ నేతలు
న్యూ ఢిల్లీ రాజ్ఘాట్ లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పిస్తున్నశ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార డిసనాయక
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరిస్తున్న శ్రీలంక ప్రెసిడెంట్ డిసనాయకే
జార్ఖండ్ స్టాఫ్ సర్వీస్ కమిషన్ (JSSC) ద్వారా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) పరీక్షకు సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు వ్యతిరేకంగా రాంచీలో సోమవారం ఆందోళన చేస్తున్న విద్యార్థులను తరలిస్తున్న పోలీసులు
బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులకు నిరసనగా ‘విజయ్ దివస్’ సందర్భంగా సోమవారం కోల్కతాలో ర్యాలీ నిర్వహిస్తున్న ఆందోళన కారులు
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి (Q3) సంబంధించి సీనియర్ Read more
దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) దీపావళి సందర్భంగా వినియోగదారులకు గుడ్ న్యూస్ అనిడఁచింది. "దీపావళి ధమాకా" పేరుతో కొత్త ఆఫర్లను విడుదల Read more
న్యూయార్క్: భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్లో కేసు నమోదైంది. మల్టీబిలియన్ డాలర్ల లంచం, మోసానికి Read more
న్యూఢిల్లీ : భారతదేశపు అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన భారతీ ఎయిర్టెల్ మరియు దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) Read more