हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Latest News: Warangal: ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం బహిర్గతం

Radha
Latest News: Warangal: ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం బహిర్గతం

వరంగల్ జిల్లాలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. హనుమకొండలో డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and Drive) తనిఖీల సమయంలో పట్టుబడిన ఇద్దరు యువకుల్లో ఒకరిని విడుదల చేయించేందుకు ఓ ఎమ్మెల్యే కొడుకు నేరుగా జోక్యం చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్సై తనిఖీల సమయంలో ఐనవోలు మండలానికి చెందిన యువకులు మద్యం సేవించి కారు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన కొద్ది సేపటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు ఫోన్ చేసి డ్రైవర్‌ను వదిలేయాలని ఆదేశించాడు.

Read also:  Bihar Elections: కోట్ల రూపాయల మద్యం, డబ్బు పట్టుబడి సంచలనం

అతడి ఆదేశంతో డ్రైవర్‌ను వదిలివేసిన పోలీసులు, పక్క సీటులో ఉన్న మరో యువకుడిని రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో ఉంచి చిత్రహింసలకు గురి చేసినట్లు తెలిసింది. చివరికి అతనిపై ఒత్తిడి తెచ్చి రూ.1 లక్ష వసూలు చేసినట్టు సమాచారం. ఆ మొత్తాన్ని యువకుడు బంగారు గొలుసు తాకట్టు పెట్టి చెల్లించినట్లు తెలుస్తోంది.

మళ్లీ గంజాయి కేసుతో వేధింపులు

Warangal: ఒకటే కాదు, అదే బాధితుడిపై పోలీసులు మరోసారి కేసు నమోదు చేశారు. అతని వద్ద 8 గ్రాముల గంజాయి దొరికిందంటూ ఎస్సై మరో కేసు పెట్టాడు. ఈ దాడుల్లో బాధితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

మానవ హక్కుల కమిషన్(National Human Rights Commission of India) ఆదేశాలపై రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో పోలీసుల దౌర్జన్యం, రూ.1 లక్ష వసూలు, గంజాయి కేసు నకిలీ అని తేలింది. అంతేకాక, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిని వదిలించేందుకు రూ.4 లక్షలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే కొడుకు పాత్ర స్పష్టమైంది. ఈ ఘటనపై ప్రభుత్వం సంబంధిత ఎస్సైతో పాటు ఎమ్మెల్యే కుమారుడిపై కఠిన చర్యలకు సిద్ధమవుతోందని సమాచారం.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?
వరంగల్ జిల్లాలోని హనుమకొండ వద్ద జరిగిన ఘటన ఇది.

ప్రధాన ఆరోపణ ఎవరిదీ?
స్థానిక ఎమ్మెల్యే కొడుకు మరియు ఓ ఎస్సైపై లంచం, వేధింపుల ఆరోపణలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

📢 For Advertisement Booking: 98481 12870