हिन्दी | Epaper
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు

Vikarabad Crime: భార్యను దారుణంగా కొట్టి చంపాడు

Tejaswini Y
Vikarabad Crime: భార్యను దారుణంగా కొట్టి చంపాడు

తెలంగాణలోని వికారాబాద్(Vikarabad Crime) జిల్లా సాయిపూర్ గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పరమేశ్ అనే యువకుడు తన భార్య అనూషపై తీవ్ర దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు పెళ్లి జరిగి ఇంకా ఎనిమిది నెలలే కావడం గమనార్హం.

Read also: AndhraPradesh Crime: వివాహేతర బంధం.. భర్తను చంపిన భార్య

Vikarabad Crime: Man brutally beats wife to death

అనూషతో పరమేశ్ కుటుంబ సభ్యులు

సమాచారం ప్రకారం, వివాహం తర్వాత అనూషతో పరమేశ్ కుటుంబ సభ్యులు తరచూ విభేదాలకు దిగుతున్నారని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇటీవల మాటల తూటాలు తీవ్ర స్థాయికి చేరడంతో, పరమేశ్ ఆగ్రహంతో కర్రతో అనూషను దారుణంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో అనూష అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటన అనంతరం పరమేశ్ కుటుంబ సభ్యులతో కలిసి పరారైనట్లు పోలీసులు తెలిపారు.

ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870