📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Vijayawada: పెళ్లి చేసుకుని మోసం.. భర్త నపుంసకుడని నవవధువు ఫిర్యాదు

Author Icon By Pooja
Updated: March 11, 2026 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vijayawada: పెళ్లి అనే బంధంపై ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన ఒక యువతికి చేదు అనుభవం ఎదురైంది. భర్త సంసారానికి పనికిరాడనే నిజాన్ని దాచిపెట్టి, భారీగా కట్నకానుకలు తీసుకుని పెళ్లి చేసిన వైనం విజయవాడలో కలకలం రేపింది. చివరకు న్యాయం కోసం ఆ నవవధువు పోలీసులను ఆశ్రయించింది.

Read Also:Bhadreshkumar Patel: భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

Vijayawada: Newlyweds complain that their husband is impotent and cheated on them after marriage.

ఘటన వివరాలు

నంద్యాలకు చెందిన ఒక యువతి పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తోంది. ఈమెకు గతేడాది డిసెంబర్ 26న కడప జిల్లాకు చెందిన, విజయవాడలో ప్లానింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న యువకుడితో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో బాధితురాలి కుటుంబ సభ్యులు రూ. 15 లక్షల నగదుతో పాటు 5 తులాల బంగారం, ఇతర వస్తువులను కట్నంగా ఇచ్చారు.

అసలు నిజం బయటపడిందిలా

పెళ్లి జరిగిన మూడు నెలలైనా భర్త ఆమెతో సంసారం చేయకుండా ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. రాత్రిళ్లు ఇంటికి రాకుండా తప్పించుకు తిరుగుతుండటంతో బాధితురాలు అతడిని నిలదీసింది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులకు సేవ చేయడానికే పెళ్లి చేసుకున్నానని భర్త సమాధానం చెప్పడం గమనార్హం. లోతుగా విచారించగా, తన భర్త నపుంసకుడని, ఆ విషయాన్ని దాచిపెట్టి తనకు అన్యాయం చేశారని ఆమె తెలుసుకుంది.

ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా, నిందితులు తమ తప్పు ఒప్పుకోకపోగా.. బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు. అంతేకాకుండా ఆమెను ఇంటి నుండి బయటకు గెంటివేశారు. దీంతో బాధితురాలు గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Dowry Harassment Fraud Marriage Case Marriage Cheating Case Vijayawada police

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.