📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Uttar Pradesh: యూపీలో దారుణం.. కారులో బాలికపై సామూహిక అత్యాచారం

Author Icon By Sharanya
Updated: May 11, 2025 • 2:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మానవతా విలువలను తుడిచిపెట్టేలా ఓ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. గ్రేటర్ నోయిడాకు చెందిన ముగ్గురు వ్యక్తులు – సందీప్, అమిత్, ఘజియాబాద్ కు చెందిన గౌరవ్ – ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ యువతిని మరియు ఒక బాలికను కారులో తీసుకెళ్లారు. మార్గమధ్యలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదంతా మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మోసం

తమకు లక్నోలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనే నమ్మకంతో యువతులు నిందితుల మాటలు నమ్మి కారులో ఎక్కారు. మార్గం మధ్యలో, నిందితులు బీర్ తాగుతూ అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. యువతి దీనికి తీవ్రంగా వ్యతిరేకించడంతో, వారితో గొడవ చోటుచేసుకుంది. దీనితో ఆగ్రహానికి గురైన నిందితులు మీరట్‌ సమీపంలో కదులుతున్న కారులోంచే ఆమెను బయటకు తోసేశారు. తలపై తీవ్ర గాయాలు రావడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

బాలికపై అత్యాచారం

అనంతరం కారులోనే బాలికపై ముగ్గురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బులంద్‌షహర్ జిల్లాలోని ఖుర్జా వద్ద బాలిక తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే స్పందించిన పోలీసులు అలీగఢ్-బులంద్‌షహర్ హైవేపై నిందితుల కారును అడ్డగించారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గౌరవ్, సందీప్ కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రెండు పిస్టళ్లు, బుల్లెట్లు, ఖాళీ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ఘటనపై ఖుర్జా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఖుర్జా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, బాలికకు వైద్య సహాయం అందించినట్లు పోలీసులు తెలిపారు.

Read also: Hyderabad: ఓ వైద్యురాలి నిర్వాకం.. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వైనం

#GangRapeCase #IndianJustice #justiceforvictim #StopRape #UttarPradesh #WomensSafety Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.