యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బురుజుబావి గ్రామంలో జరిగిన దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గడ్డం దావీదు (29) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Hyderabad: కేపీహెచ్ బి పరిధిలో కలకలం.. ర్యాగింగ్ భరించలేక విద్యార్థి మృతి
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: