📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Suicide: సత్యసాయి జిల్లాలో వివిధ కారణాలతో ఒకే రోజు నలుగురు ఆత్మహత్య

Author Icon By Tejaswini Y
Updated: January 23, 2026 • 11:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీ సత్యసాయి జిల్లా(Sathya Sai District) వ్యాప్తంగా గురువారం నాలుగు వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో నలుగురు వ్యక్తులు ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. వ్యక్తిగత సమస్యలు, అనారోగ్యం, మానసిక ఒత్తిళ్లే ఈ దుర్ఘటనలకు కారణాలుగా ప్రాథమికంగా తెలుస్తోంది.

Read Also: Sukhwinder Singh Sukhu: హిమాచల్‌ప్రదేశ్ సీఎంకు బాంబు బెదిరింపు?

Suicide: Four people commit suicide in Sathya Sai district on the same day due to various reasons

కదిరి, అగళి, తనకల్లు, బుక్కపట్నంలో ఘటనలు

కదిరి పట్టణానికి చెందిన మున్ని (42) కుటుంబ కలహాలు, భర్త వేధింపులను తట్టుకోలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అగళి మండలంలో భూమిక (19) టీబీ వ్యాధితో కొంతకాలంగా బాధపడుతూ తీవ్ర మనస్తాపానికి లోనై పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయింది.

తనకల్లు మండలంలో నివాసం ఉంటున్న ఫరియాద్ (60) అనారోగ్య సమస్యలు, కుమారుడు ఇటీవల మృతి చెందడంతో తీవ్ర మానసిక వేదనకు గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో ఘటనగా బుక్కపట్నం మండలం నార్సింపల్లి గ్రామానికి చెందిన జగదీశ్ (23) అటవీ ప్రాంతంలో ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

కేసులు నమోదు చేసి దర్యాప్తు

ఈ నాలుగు ఘటనలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనల వెనుక గల అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Agali Mandal AP News Bukkapatanam Kadiri News Mental Health Awareness Sri Sathya Sai District Suicide Cases

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.