हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Latest News: Sameer Modi – లలిత్ మోదీ సోదరుడు సమీర్ మోదీ అత్యాచారం ఆరోపణలతో అరెస్ట్

Anusha
Latest News: Sameer Modi – లలిత్ మోదీ సోదరుడు సమీర్ మోదీ అత్యాచారం ఆరోపణలతో అరెస్ట్

ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi) సోదరుడు, వ్యాపారవేత్త సమీర్ మోదీ పై తీవ్రమైన నేర ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో భాగంగా ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సమీర్ మోదీని అదుపులోకి తీసుకున్నట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి  వెల్లడించారు.

ఐదు రోజుల క్రితం ఓ మహిళ సమీర్ మోదీ (Sameer Modi) పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో తాను లైంగిక దాడి, క్రిమినల్ బెదిరింపులకు గురయ్యానని ఆమె ఆరోపించింది. తనపై సమీర్ మోదీ లైంగిక దాడి చేశాడని, తర్వాత తనను బెదిరించాడని పేర్కొంటూ ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు అత్యాచారం, క్రిమినల్ ఇంటిమిడేషన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Sameer Modi

ఆయన తన తల్లి బినా మోదీతో ఆస్తి వివాదం

సమీర్ మోదీ, ప్రముఖ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ ‘మోదీకేర్’ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. గత కొంతకాలంగా ఆయన తన తల్లి బినా మోదీ (Bina Modi) తో ఆస్తి వివాదం కారణంగా కూడా వార్తల్లో నిలుస్తున్నారు. వారి కుటుంబ పెద్ద కేకే మోదీ 2019లో మరణించిన తర్వాత, సుమారు రూ.11,000 కోట్ల వారసత్వ ఆస్తి పంపకాల విషయంలో తల్లితో ఆయనకు విభేదాలు తలెత్తాయి.

తన తండ్రి రాసిన ట్రస్ట్ డీడ్ ప్రకారం ఆస్తులు పంచడంలో తల్లి విఫలమయ్యారని ఆరోపిస్తూ సమీర్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ కుటుంబ కలహాల నేపథ్యంలో తన తల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ గతంలో ఆయన ఢిల్లీ పోలీసులను ఆశ్రయించడం గమనార్హం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ap-liquor-case-ed-checks-in-5-states-in-ap-liquor-case/andhra-pradesh/550108/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జ్యోతిష్కుడి మాటలకు భయపడి నవవధువు బలవన్మరణం

జ్యోతిష్కుడి మాటలకు భయపడి నవవధువు బలవన్మరణం

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

📢 For Advertisement Booking: 98481 12870