📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rajahmundry milk adulteration: 23 రోజుల పోరాటం.. మూడేళ్ల చిన్నారి కన్నుమూత

Author Icon By Pooja
Updated: March 11, 2026 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rajahmundry milk adulteration: రాజమండ్రిని వణికించిన కల్తీ పాల ఘటనలో మరో ఘోరం జరిగింది. గత 23 రోజులుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న మూడేళ్ల పసివాడు జయకృష్ణ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. కల్తీ పాలు తాగడం వల్ల అనారోగ్యానికి గురైన ఈ చిన్నారిని కాపాడేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

Read Also :Crime : ఖమ్మం జిల్లాలో ఘోరం.. ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

23 days of struggle.. Three-year-old child dies

Rajahmundry milk adulteration: కల్తీ పాల బారిన పడి 12 మంది మృతి

ఈ మరణంతో రాజమండ్రి కల్తీ పాల దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 12కు చేరుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్ల ముందే ప్రాణాలు వదలడంతో జయకృష్ణ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కల్తీ పాల రూపంలో మృత్యువు తమ బిడ్డను తీసుకెళ్లిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా, కల్తీ పదార్థాల నియంత్రణపై అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Andhra Pradesh health Jayakrishna Death Case Rajahmundry Adulterated Milk Spurious Milk Deaths

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.