📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Encounter: హిందూకుష్ అడవుల్లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

Author Icon By Shobha Rani
Updated: July 1, 2025 • 1:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒడిశా (Odisha) దండకారణ్యంలో మరోసారి ఎన్‌కౌంటర్‌ (Encounter) కలకలం రేపింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడితో సహా పార్టీ సభ్యుడు మృతి చెందినట్టుగా తెలిసింది. ఈ ఘటన కంధమల్ జిల్లా లో సోమవారం రోజున జరిగిందని తెలిసింది.
సుఖాలద గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో..
ఒడిశా రాష్ట్రం కంధమల్ జిల్లా (Kandhamal district)పోలీస్ స్టేషన్ పరిధిలోని సుఖాలద (Sukalada)గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారాసపడ్డారు. తప్పించుకునే ప్రయత్నంలో మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పును ప్రారంభించారు. ఘటనా స్థలం నుంచి భారీగా పోలీసులు మందుగుండు సామాగ్రి, రైఫిళ్లు, పిస్టోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన ఇద్దరు మావోయిస్టులు చందన్, మంకుగా గుర్తించారు.
భద్రతా దళాల దృఢ కార్యాచరణ
ఈ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయని పోలీసు (Police) వర్గాలు ధృవీకరిస్తున్నాయి. భద్రతా సిబ్బంది దట్టమైన అడవిని జల్లెడపడుతున్నారు. మృతిచెందిన మావోయిస్టులు గతంలో హింసాత్మక కార్యకలాపాలలో పాల్గొన్నారని చెబుతున్నారు. మావోయిస్టుల నిర్మూలన ఈ ప్రాంతంలో తీవ్రవాద ప్రభావాన్ని అరికట్టే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా ప్రశంసలు
ఆపరేషన్‌ను ఖచ్చితత్వంతో, ధైర్యంగా నిర్వహించినందుకు ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యోగేష్ బహదూర్ (Yogesh Bahadur)ఖురానియా ఎస్పీ హరీష్ బిసి, డివిఎఫ్ బృందాన్ని అభినందించారు.

Encounter: హిందూకుష్ అడవుల్లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

మావోయిస్టుల నిర్మూలనలో ముందడుగు
ఈ ఎన్‌కౌంటర్‌ను మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించే మైలురాయిగా భావిస్తున్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికిని నిర్మూలించేందుకు ఇది కీలకంగా మారనుంది. స్థానిక ప్రజల భద్రతకు ఇది అత్యవసర చర్యగా చెప్పొచ్చు.

Read Also: Bengaluru: ప్రియురాలిని హత్య చేసి చెత్తలారీలో పడేసిన ప్రియుడు

Breaking News in Telugu Chandan Maoist Dandakaranya Operation Google news Google News in Telugu Kandhamal Maoist Attack Latest News in Telugu Maoist Violence India Maoists Killed in Odisha Odisha Encounter 2025 Odisha Forest Encounter Odisha Police Operation Paper Telugu News Security Forces vs Maoists Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.