📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Mulugu Road Accident: రాజాసాబ్ సినిమాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

Author Icon By Tejaswini Y
Updated: January 9, 2026 • 7:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Mulugu Road Accident: ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలో భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా చూసేందుకు వీరభద్రరాజు (52) తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలుదేరిన సమయంలో ఎదురుగా వచ్చిన క్రేన్ లారీ అకస్మాత్తుగా వారి వాహనాన్ని ఢీకొట్టింది.

Read Also: Telangana: దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేయ్.. KTRకు పొంగులేటి సవాల్

Mulugu Road Accident: Road accident while Rajasab was going to the cinema.. one person died

ఈ ప్రమాదం(Fatal Accident)లో వీరభద్రరాజు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో నలుగురు తీవ్ర గాయాలకు గురికావడంతో పోలీసులు వెంటనే స్పందించి వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సినిమా సందడి కోసం వెళ్లిన కుటుంబంపై ఒక్కసారిగా విషాదం ముసురుకుంది. ప్రమాద సమాచారం తెలియగానే స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి, క్రేన్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఏటూరునాగారం పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Crane Lorry Accident Eturunagaram Family Tragedy Mulugu District Rajasab movie Road Accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.