📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

News Telugu: Matrimony Fraud: మ్యాట్రిమోనీ సైట్లతో జర భద్రం..

Author Icon By Rajitha
Updated: November 26, 2025 • 5:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మ్యాట్రిమోనీ సైట్లలో పెళ్లి పేరుతో మహిళలను మోసం చేస్తున్న సోమవరపు సురేంద్ర అలియాస్ ప్రతాప్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారాలు ఉన్నాయంటూ నమ్మబలికి డబ్బు, బంగారం తీసుకుని పలుచోట్ల అదృశ్యమవుతున్నాడని అధికారులు గుర్తించారు. కడపకు చెందిన ఈ వ్యక్తిపై పలువురు మహిళలు ఫిర్యాదులు చేయడంతో మోసాల పరంపర వెలుగులోకి వచ్చింది. మ్యాట్రిమోనీ సైట్లలో ఆకర్షణీయమైన ప్రొఫైల్స్ పెట్టి మహిళలకు పరిచయం అయ్యేవాడు.

Read also: TTD: 9 కోట్లు విరాళంగా ఇచ్చిన మంతెన రామలింగ రాజు

Stay safe with matrimony sites

15 లక్షలు, 30 తులాల బంగారం తీసుకున్నాడు.

2017లో కరీంనగర్ (KARIMNAGAR) మహిళను వివాహం చేసుకున్న అతను, వేధింపుల కారణంగా 2020లో విడాకులు పొందించాడు. తర్వాత విజయవాడ, ఖమ్మం ప్రాంతాల మహిళలను పెళ్లి పేరుతో మోసగించి భారీ మొత్తాలు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలి కేసులో భువనగిరి మహిళను క్రైస్తవ మ్యాట్రిమోనీ సైట్‌ ద్వారా పరిచయం చేసుకొని 15 లక్షలు, 30 తులాల బంగారం తీసుకున్నాడు. పెళ్లి తర్వాత కుటుంబ పత్రాలు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఆమె అనుమానం వ్యక్తమైంది.

సురేంద్రను కడపలో అరెస్ట్ చేశారు

ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు సురేంద్రను కడపలో అరెస్ట్ చేశారు. విచారణలో అక్కడ మరో మహిళను కూడా పెళ్లి చేసుకుని జీవిస్తున్నట్లు బయటపడింది. నిందితున్ని రిమాండ్‌కు తరలించిన పోలీసులు మ్యాట్రిమోనీ మోసాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. పెళ్లి సంబంధాలు చూస్తున్నవారు పూర్తిగా పరిశీలించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Crime latest news matrimonial-scam online-fraud Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.