📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Mancherial Crime – అయ్యో..అంత కష్టం ఏమొచ్చిందమ్మ! మైనర్ బాలిక ఆత్మహత్య

Author Icon By Anusha
Updated: September 13, 2025 • 3:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెల్లంపల్లి మండలం (Bellampalli Mandal) లో చోటుచేసుకున్న ఓ విషాదకర ఘటన అందరినీ కలచివేసింది. జీవితంలో మంచి భవిష్యత్తు ఉన్న ఓ బాలిక, అర్థంకాని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికులను షాక్‌కు గురి చేసింది.అకెనపల్లి గ్రామానికి చెందిన ఎగ్గే రమేశ్‌, రాజక్క దంపతులు కూలిపనులు చేసుకుంటూ తమ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ముగ్గురు కుమార్తెలలో రెండో సంతానం అయిన సుప్రియ (Supriya), (14) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.

బాత్రూమ్‌లోకి వెళ్లి ఎలుకల మందు తాగేసింది

తెలివైన విద్యార్థిని అయిన సుప్రియ తన చదువులోనూ, ప్రవర్తనలోనూ అందరికి ఆదర్శంగా నిలిచేది.కానీ శుక్రవారం తెల్లవారుజామున జరిగిన సంఘటన ఒక్కసారిగా కుటుంబాన్నీ షాక్ కు గురి చేసింది.ఉదయం 4 గంటల సమయంలో సుప్రియ ఇంట్లోని బాత్రూమ్‌లోకి వెళ్లి ఎలుకల మందు (Rat Medicine) తాగేసింది. కొద్ది సేపటికి ఆమెకు అస్వస్థత కలగడంతో, కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. ఆందోళనతో వెంటనే ఆమెను ఆటోలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Mancherial Crime

చికిత్స పొందుతూ సుప్రియ మృతి

వారు ఆందోళనతో వెంటనే ఆమెను ఆటోలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital) కి తరలించారు.అక్కడ పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల (Mancherial) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, చికిత్స పొందుతూ సుప్రియ మృతి చెందింది. గత మూడు రోజులుగా సుప్రియ బడికి వెళ్లడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు మాత్రం తమకు తెలియవని వారు కన్నీరుమున్నీరయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/tirumala-tamil-nadu-man-arrested-for-stealing-from-srivari-temple-mini-hundi/devotional/546416/

Akenapalli village Bellampalli Mandal Breaking News latest news ninth class student parents daily wage workers Student suicide Telugu News Tragic Incident Zilla Parishad High School

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.