📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Latest News: ACB – రూ.4లక్షల లంచం.. ఏసీబీకి దొరికిన మహిళా అధికారి

Author Icon By Anusha
Updated: September 10, 2025 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రభుత్వ ఉద్యోగి అయితే చాలు ఆ జీవితమే వేరుగా ఉంటుంది, ఏవిధంగానైనా గవర్నమెంట్ జాబ్ పొందాలి అని,అనేకులు అనుకుంటారు. ఎందుకంటే ‘ప్రభుత్వ ఉద్యోగి (Government employee) అంటే లక్షల్లో జీతాలు వస్తాయి. మొదటితారీఖు వస్తే అకౌంట్లో,లక్షల్లో జీతాలు పడతాయి. అయినా కొందరికీ అంత జీతం తీసుకుంటున్నా తృప్తి ఉండదు.

ఇంకా సంపాదించాలి, స్వల్పకాలంలోనే కోటీశ్వరులు అయిపోవాలనే తపనతో అడ్డదారులు తొక్కుతున్నారు. లంచం ఇస్తే తప్ప ఫైల్ కదలదని తెగేసి,చెబుతున్నారు. తమకు చేతివాటం అందితేనే తప్ప మీ పనులు ముందుకు సాగవని హుకుం జారీ చేస్తున్నారు. తాజాగా,ఇలాంటి డిమాండే చేసింది ఓ మహిళా అధికారిణి.

Latest News

10 లక్షలు డిమాండ్ చేసిన అధికారిణి

నార్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణిగా ఉన్న మహిహారిక ఏసీబీ వలలోపడింది.నార్సింగ్ మున్సిపాలిటీ (Narsingh Municipality) పరిధి లోని మంచిరేవుల రాధ రియల్టర్ వెంచర్ లో ఒక ప్లాట్కు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎస్ఆర్ఎస్) క్లియరెన్స్ఇచ్చేందుకు మహిహారిక రూ. 10లక్షలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో రూ. 4లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీఅధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వినోద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఏసీబీ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.

ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వరంలో మున్సిపల్ కార్యాలయంలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ (ACB) రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినప్పుడు మహిహారిక తాను ఏ పాపం ఎరుగనని వేడుకుంటూ కన్నీరు కార్చడం కొసమెరుపు. మన,సమాజంలో అవినీతి వేళ్లూనికునిపోయింది. చేతి తడపనిదే పనులు సాగడం లేదు. అటెండర్ దగ్గర నుంచి కమిషనర్ వరకు కొందరి అవినీతి వల్లే సమాజం భ్రష్టుపడుతున్నది. ఇలాంటి చీడపురుగులకు కఠినమైన శిక్షలు విధించాలి అనిప్రజలు కోరుతున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/a-lot-of-income-but-still-taking-ration-jail-sentence-inevitable/telangana/544426/

ACB trap Breaking News Bribery Case land regularisation scheme latest news LRS clearance Mahiharika Narsingh Municipality realtor venture Telugu News town planning officer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.