हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Hyderabad Crime News: యువకుడిని కత్తితో పాడిచి చంపిన దుండగులు

Anusha
Latest News: Hyderabad Crime News: యువకుడిని కత్తితో పాడిచి చంపిన దుండగులు

హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న హత్యలతో నగరవాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తాజాగా రాజేంద్రనగర్ (Rajendranagar) మండలంలోని మైలార్దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ (Mailardevpally Police Station) పరిధిలోని గుంటల్ షా బాబా దర్గా వెనుక భాగంలో ఓ యువకుడిని దుండగులు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంపై దర్యాప్తులో కీలక పురోగతి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడిని సయ్యద్ అఫ్రోజ్ (29)గా గుర్తించారు. అతను ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ రాజేంద్రనగర్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అఫ్రోజ్ పై దుండగులు పాత కక్షలు లేదా వ్యక్తిగత వైరం నేపథ్యంలో దాడి చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే నిజమైన కారణాల కోసం పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు.

Hyderabad Crime News
Hyderabad Crime News

సంఘటన స్థలానికి చేరుకుని సాక్ష్యాలను సేకరించడం

ఘటన సమాచారం అందుకున్న వెంటనే మైలార్దేవ్‌పల్లి పోలీసులు అక్కడికి చేరుకుని ప్రాంతాన్ని ముట్టడి చేసి ఆధారాలు సేకరించారు. క్లూస్ టీమ్ కూడా సంఘటన స్థలానికి చేరుకుని సాక్ష్యాలను సేకరించడంతో పాటు అక్కడి నుండి రక్తపు మరకలు, కత్తి గాట్లు, పాదముద్రలను పరిశీలించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రి (Osmania General Hospital) కి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870