హైదరాబాద్ (HYD) మీర్పేట్లో ఇటీవల జరిగిన మాధవి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. (HYD) రంగారెడ్డి జిల్లా కోర్టులో జరుగుతున్న రోజువారీ విచారణ సందర్భంగా.. ఈ ఘాతుకానికి వెనుక ఉన్న అసలు కారణం బయటపడింది. నిందితుడు గురుమూర్తికి తన మరదలితో ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే భర్త గురుమూర్తి ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇరువురి మధ్య తరచుగా గొడవలు జరిగినట్లు విచారణలో తేలింది. భార్యను హత్య చేసిన అనంతరం, గురుమూర్తి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టినట్లు సమాచారం.
Read Also: దివ్యాంగ విద్యార్థినుల పై లైంగిక దాడి కేసులో కీలక తీర్పు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: