📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Guntur crime: కర్రలు, రాడ్లతో వ్యక్తిని హతమార్చిన దుండగులు

Author Icon By Tejaswini Y
Updated: January 10, 2026 • 12:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా(Guntur crime) చెంచుపేట ప్రాంతంలో శనివారం ఘోర ఘటన చోటుచేసుకుంది. ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న షేక్ ఫయాజ్‌ (50)ను గుర్తుతెలియని దుండగులు కర్రలు, ఇనుప రాడ్లతో తీవ్రంగా దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ హత్య వెనుక గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.

Read Also: Nikitha Godishala: సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు

Guntur crime: Thugs killed a man with sticks and rods

ఈ దారుణ హత్యతో చెంచుపేట ప్రాంతం(Chenchupet Crime)లో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఫయాజ్‌ తన వృత్తి పనుల నిమిత్తం బయటికి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఈ దాడి జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత విభేదాలే హత్యకు కారణమా? లేక వృత్తితో సంబంధమైన కారణాలున్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AC Mechanic Murder andhra pradesh crime AP crime news Chenchupet Crime News Google News in Telugu Guntur Murder Case Sheikh Faiyaz Murder

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.