📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

News Telugu: Hyderabad: హ్యాష్ ఆయిల్‌ అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Author Icon By Rajitha
Updated: November 7, 2025 • 4:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad: హైదరాబాద్‌: నగరంలో మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు ఆగడం లేదు. తాజాగా మియాపూర్‌లోని అల్విన్‌ కాలనీ సమీపంలో హ్యాష్‌ ఆయిల్‌ (Hash oil) విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్‌ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ గ్యాంగ్‌లో ఒడిశాకు చెందిన సోనియా అనే మహిళ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా దాడి చేసిన ఎస్ఓటీ టీమ్‌, సోనియాతో పాటు ఆమెకు సహాయం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్ష్మి, దుర్గప్రసాద్‌, దుర్గ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి రూ.3 లక్షల విలువైన 1.6 కిలోల హ్యాష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసును మియాపూర్‌ పోలీసులకు బదిలీ చేసి, విచారణ కొనసాగిస్తున్నారు.

Read also: VIDEO VIRAL: బంగారం దోచుకోబోయి దెబ్బలు కొట్టించుకున్న మహిళ

Hyderabad: హ్యాష్ ఆయిల్‌ అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు

జాన్‌పాల్‌ అనే డాక్టర్‌ను

Hyderabad: ఇక ముషీరాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో ఇటీవల మరో డ్రగ్స్‌ కేసు వెలుగుచూసింది. అద్దె ఇల్లు తీసుకుని డ్రగ్స్‌ విక్రయిస్తున్న జాన్‌పాల్‌ అనే డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ, బెంగళూరు ప్రాంతాల నుంచి మత్తు పదార్థాలను తెప్పించి స్థానికంగా సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జాన్‌పాల్‌, తన స్నేహితుల పెట్టుబడితో డ్రగ్స్‌ తెప్పించి విక్రయించేవాడని పోలీసులు తెలిపారు. దాడిలో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసి, జాన్‌పాల్‌తో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.

ప్రధాన నిందితురాలు ఎవరు?
ఒడిశాకు చెందిన సోనియా అనే మహిళ ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా గుర్తించారు.

ఎంతమంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు?
సోనియాతో పాటు లక్ష్మి, దుర్గ ప్రసాద్, దుర్గ అనే ముగ్గురిని మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Crime Hash oil hyderabad latest news Police Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.