📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP crime: ఏలూరులో ఘోరం: భార్య గొంతు కోసి పరారైన కిరాతక భర్త!

Author Icon By Rajitha
Updated: March 15, 2026 • 12:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP crime: ఏలూరు జిల్లాలోని సజ్జాపురంలో దిల్లేశ్వరి మరియు గోవిందు అనే దంపతులు ఉండేవారు. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు రావడంతో ఒకరికొకరు దూరంగా విడిగా నివసిస్తున్నారు.

Read also: Armoor Road Accident: ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

AP Crime: Horrific Incident in Eluru: Brutal Husband Slits Wife’s Throat and Flees!

అమ్మాయిపై బ్లేడుతో దాడి

దిల్లేశ్వరి పనిచేస్తున్న షాపు వద్దకు వచ్చిన గోవిందు, తనను ఇంటి దగ్గర దించాలని కోరాడు. ఆమె బండి నడుపుతుండగా, వెనుక కూర్చున్న గోవిందు ఒక్కసారిగా బ్లేడుతో ఆమె గొంతు కోసి అక్కడి నుండి వేగంగా తప్పించుకున్నాడు.

పోలీసుల విచారణ

తీవ్ర రక్తస్రావంతో ఉన్న దిల్లేశ్వరిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రి కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Blade Attack Crime News eluru Husband and Wife latest news Police case Sajjapuram Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.