📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Telugu News: East Godavari crime: కువైట్ నుంచి తిరిగొచ్చి పిల్లలను చంపి.. ఆపై తండ్రి ఆత్మహత్య

Author Icon By Sushmitha
Updated: November 19, 2025 • 3:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆ తండ్రికి ఎంత కష్టం వచ్చిందో ఏమో తెలియదు. కువైట్ కు వెళ్లాడు. అక్కడ పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే ఇటీవలే కువైట్ నుంచి ఇండియాకు తిరిగొచ్చాడు. ఎవరూ ఊహించని పని చేశాడు ఆ తండ్రి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈస్ట్ గోదావరి (East Godavari crime) జిల్లా మలికిపురం మండలం లక్కవరంలో నివాసం ఉంటున్న దుర్గాప్రసాద్ ఉపాధి నిమిత్తం కువైట్ కు (Kuwait) వెళ్లారు. ఇటీవలే ఇక్కడికి వచ్చారు. పిల్లలకు ఆధార్ అప్ డేట్ (Aadhaar update) చేయిస్తానని కుమారుడు మోహిత్ (13), కుమార్తె జాహ్నవి (9)ని తీసుకెళ్లాడు దుర్గాప్రసాద్ (37), అయితే గోదావరి నదిలో తొలుత కుమార్తెను నదిలోకి తోసేశాడు తండ్రి. 

Read Also: TG: స్టార్టప్‌ల కోసం 1000 కోట్ల ఫండ్‌

East Godavari crime: Returning from Kuwait, father kills children and then commits suicide

ఎవరూ ఊహించని పని చేశాడు ఆ తండ్రి.

అది చూసిన కుమారుడు భయంతో పరుగులు పెట్టాడు. అయినా వదలిపెట్టకుండా దుర్గాప్రసాద్ వెంటపడి పటుకొని నదిలో (river) తోసి, అనంతరం అతను దూకేశాడు. తండ్రీ కొడుకులు సరదాగా ఆడుకుంటున్నారని అనుకున్నా.. ఆటోడ్రైవర్ తండ్రి, కుమారుడి వెంట పడడం చూసి సరదాగా ఆడుకుంటున్నారని అనుకున్నట్లుగా అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ చెప్పాడు. అంతలోనే ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదని అతను బాధపడుతున్నారు. పిల్లలను చంపి, దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియవు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

child murder-suicide East Godavari crime; family tragedy; Google News in Telugu Kuwait returnee Latest News in Telugu murder investigation. Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.