हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Crime: మావోయిస్టు డంపుల్లో 400 కిలోల బంగారం గుట్టు!

Rajitha
News Telugu: Crime: మావోయిస్టు డంపుల్లో 400 కిలోల బంగారం గుట్టు!

Crime: మావోయిస్టుల లొంగుబాటు నేపథ్యంలో, వారు ఏళ్ల తరబడి సేకరించిన పార్టీ నిధుల కదలికపై నిఘా సంస్థలు దృష్టి సారించాయి. సమాచారం ప్రకారం, ఈ నిధుల వ్యవహారంలో విస్తృత ఆర్థిక నెట్వర్క్ ఉన్నట్లు NIA గుర్తించినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా అధికారులు సేకరించిన వివరాల ప్రకారం, కొవిడ్ (covid) కాలంలో మావోయిస్టులు తమ సేకరించిన నిధులను బంగారంగా మార్చి భద్రపరిచినట్లు ఆధారాలు లభించాయి.

Read also: Samineni Ramarao: CPM నేత దారుణ హత్య

Crime: మావోయిస్టు డంపుల్లో 400 కిలోల బంగారం గుట్టు!

Crime: మావోయిస్టు డంపుల్లో 400 కిలోల బంగారం గుట్టు!

Crime: అంతేకాకుండా, పార్టీకి సానుభూతి చూపే వ్యక్తుల పేర్లతో నకిలీ సంస్థలు స్థాపించి, వాటి ద్వారా కోట్ల రూపాయలు మళ్లించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిధుల విలువ రూ.400 కోట్ల వరకు ఉండొచ్చని, దానిలో 400 కిలోల బంగారం కూడా ఉండే అవకాశం ఉందని విచారణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా బహిర్గతం చేయడానికి నిఘా సంస్థలు గట్టిగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870