📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Bomb Threat: కరీంనగర్‌, నాంపల్లి కోర్టులకు బాంబు బెదిరింపులు

Author Icon By Anusha
Updated: February 18, 2026 • 12:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bomb Threat: తెలంగాణ రాష్ట్రంలోని, కరీంనగర్ కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు ప్రాంగణంలో 12 ఆర్డీఎక్స్ బాంబులు అమర్చినట్లు ఈమెయిల్ పంపడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో బాంబ్ స్క్వాడ్ అధికారులు కోర్టుకు చేరుకుని తనీఖీలు చేపట్టారు. మరోవైపు నాంపల్లి క్రిమినల్ కోర్టుకు కూడా బాంబు బెదరింపు వచ్చింది. అప్రమత్తమైన అధికారులు సోదాలు చేపడుతున్నారు.

Read Also: Ponguleti Srinivasa Reddy: ఈ నెల చివరిలోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు..

Bomb Threat: Bomb threats to Nampally and Karimnagar courts

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

BombThreat KarimnagarCourt latest news NampallyCourt Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.