हिन्दी | Epaper
భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Bengaluru: ప్రియురాలిని హత్య చేసి చెత్తలారీలో పడేసిన ప్రియుడు..

Anusha
Bengaluru: ప్రియురాలిని హత్య చేసి చెత్తలారీలో పడేసిన ప్రియుడు..

బెంగళూరు నగరంలో ఆదివారం ఉదయం చోటు చేసుకున్న హత్య కేసు తీవ్ర కలకలం రేపుతోంది. సహజీవనం చేస్తున్న యువతిని హతమార్చి, ఆమె మృతదేహాన్ని చెత్త లారీలో పడేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.అనంతరం నిందితుడినిగుర్తించి అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన బెంగళూరులో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే ఆదివారం ఉదయం బెంగళూరులోని బీబీఎంపీ (బృహత్ బెంగళూరు (Bengaluru) మహానగర పాలికే) సిబ్బంది చెత్తను తరలిస్తుండగా ఓ చెత్త లారీలో అనుమానాస్పదంగా ఉన్న ఒక గోనె సంచిని గుర్తించారు. దాన్ని తెరిచి చూడగా, అందులో ఒక మహిళ మృతదేహం కనిపించింది. ఆమె చేతులు కట్టేసి ఉన్నాయి. ఈ భయంకర దృశ్యం చూసి షాక్‌కు గురైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

పోలీసులు నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు

అనంతరం పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి బైక్‌పై ఒక సంచిని తీసుకువచ్చి చెత్త లారీలో పడేస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ ఆధారాలతో పోలీసులు నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. నిందితుడిని అస్సాంకు చెందిన 33 ఏళ్ల మహమ్మద్ షంషుద్దీన్‌ (Mohammed Shamshuddin), మృతురాలిని ఆశాగా పోలీసులు గుర్తించారు.ఏం జరిగిందంటే,నిందితుడు షంషుద్దీన్, మృతురాలు ఆశా (దాదాపు 40 ఏళ్లు) గత సంవత్సరంన్నరగా సహజీవనం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరు దక్షిణ బెంగళూరులోని హులిమావులో అద్దె ఇంట్లో కలిసి ఉంటున్నారు. 

Bengaluru:  ప్రియురాలిని హత్య చేసి చెత్తలారీలో పడేసిన ప్రియుడు..
Bengaluru

గొంతు నులిమి చంపేశాడని తెలిపారు

వీరిద్దరికీ ఇదివరకే విడి విడిగా పెళ్లీళ్లు అయి ఇద్దరు చొప్పున పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే సమాజానికి మాత్రం తాము భార్యాభర్తలమని చెప్పుకున్నారని వెల్లడించారు. ఆశా అర్బన్ కంపెనీలో హౌస్ కీపింగ్ సర్వీసులు చేసేదని, షంషుద్దీన్ భార్యాపిల్లలు అస్సాంలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు.సౌత్ బెంగళూరు డీసీపీ లోకేష్ బి జగలసర్ వివరాలు వెల్లడించారు. నిందితుడు, బాధితురాలి మధ్య తరచుగా గొడవలు జరిగేవని ఒకరోజు గొడవ తీవ్రం కావడంతో షంషుద్దీన్ ఆశా (Asha) ను గొంతు నులిమి చంపేశాడని తెలిపారు. “హత్య చేసిన తర్వాత షంషుద్దీన్ మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి బైక్‌పై తీసుకెళ్లి చెత్త లారీలో పడేశాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే, సీసీటీవీ ఫుటేజీలే కీలక ఆధారాలుగా నిందితుడి ఆచూకీ లభించింది. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాము. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.” డీసీపీ జగలసర్ వెల్లడించారు.

Read Also: Karnataka CM Post: కర్ణాటక సీఎం మార్పుపై జోరందుకున్న ఊహాగానాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

హైకోర్టులో అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్.. విచారణ వాయిదా

హైకోర్టులో అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్.. విచారణ వాయిదా

వృద్ధురాలిని మంచంతో సహా ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎందుకంటే?

వృద్ధురాలిని మంచంతో సహా ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎందుకంటే?

బైకులు దొంగలించిన వ్యక్తి అరెస్ట్: సిఐ రేణుక రెడ్డి

బైకులు దొంగలించిన వ్యక్తి అరెస్ట్: సిఐ రేణుక రెడ్డి

మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్

టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్

భర్తను చంపించిన భార్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు

భర్తను చంపించిన భార్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు

గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్..9 మంది మావోయిస్టులు హతం

గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్..9 మంది మావోయిస్టులు హతం

డాక్టర్ దీపికా మృతి కేసులో.. వెలుగులోకి సంచలన విషయాలు

డాక్టర్ దీపికా మృతి కేసులో.. వెలుగులోకి సంచలన విషయాలు

మేడారంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరగలేదు

మేడారంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరగలేదు

బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

జలంధర్‌లో కాల్పులు – ఆప్ నేత లక్కీ ఒబెరాయ్ హత్య
1:06

జలంధర్‌లో కాల్పులు – ఆప్ నేత లక్కీ ఒబెరాయ్ హత్య

📢 For Advertisement Booking: 98481 12870