📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP News: రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు నోటీసులు

Author Icon By Tejaswini Y
Updated: February 20, 2026 • 4:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP News: ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) సభ్యులకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. తాము సమర్పించిన రాజీనామాలపై వివరణ ఇచ్చేందుకు స్వయంగా హాజరుకావాలని మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు శుక్రవారం నోటీసులు జారీ చేశారు.

Read Also: Telangana: విద్యుత్ సంస్థలో అవినీతి ఆరోపణలపై ఇంజినీర్ల సస్పెన్షన్

AP News: Notices to YCP MLCs who resigned

ముఖ్య నేతలకు నోటీసులు

రాజీనామా లేఖలు సమర్పించిన ఐదుగురు ఎమ్మెల్సీలను వేర్వేరు తేదీల్లో విచారణకు పిలిచారు:

రాజీనామాలు స్వచ్ఛందంగానే చేశారా లేదా అనే అంశంపై వీరి నుంచి ఛైర్మన్ స్పష్టత తీసుకోనున్నారు. ఈ విచారణ అనంతరం వారి రాజీనామాలను ఆమోదించే విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh politics AP News MLC Resignation Inquiry. resignation YSRCP MLCs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.