📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Anantapur crime news : అనంతలో దారుణం, తల్లి–కొడుకు హత్యల వెనుక ఆస్తి తగాదా?

Author Icon By Sai Kiran
Updated: February 3, 2026 • 9:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Anantapur crime news : అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి–కొడుకులను అత్యంత అమానుషంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శింగనమల మండలం తరిమెల గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది.

పోలీసుల వివరాల ప్రకారం, తరిమెల గ్రామానికి చెందిన నల్లప్ప మృతి తర్వాత ఆస్తి పంపకాల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నల్లప్ప రెండో భార్య యల్లమ్మ (38), ఆమె కుమారుడు చిన్నా (22) ఇంట్లోనే హత్యకు గురయ్యారు. యల్లమ్మ అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తుండగా, చిన్నా స్థానికంగా ఉపాధి పనులు చేసేవాడని సమాచారం.

Read Also: AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

Anantapur crime news

ఆస్తి తగాదాలే ఈ జంట హత్యలకు ప్రధాన కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మొదటి భార్యకు చెందిన కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

anantapur murder news Andhra Pradesh crime news Breaking News in Telugu breaking telugu news double murder case india Family Dispute Murder Google News in Telugu latest ap crime update Latest News in Telugu mother son murder case property dispute killing singanamala mandal crime tarimela village incident Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.