हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

India – Pak War : భారత్ తో ఘర్షణ.. పాకిస్థాన్ కు భారీ నష్టం

Sudheer
India – Pak War : భారత్ తో ఘర్షణ.. పాకిస్థాన్ కు భారీ నష్టం

భారత్‌(India)తో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పాకిస్థాన్ భారీ ఆర్థిక నష్టాలను చవిచూస్తోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం రెండు నెలలపాటు తన ఎయిర్‌స్పేస్‌ను పూర్తిగా మూసివేసింది. ఈ నిర్ణయం వల్ల పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (Pakistan Airports Authority)కి సుమారు రూ. 1,240 కోట్ల ఆదాయం కోల్పోయింది. సాధారణంగా, విమానాలు పాకిస్థాన్ గగనతలం గుండా వెళ్లినప్పుడు ఆ దేశానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. కానీ, ఎయిర్‌స్పేస్‌ను మూసివేయడం వలన ఆ ఆదాయం పూర్తిగా ఆగిపోయింది.

భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయం

భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న సింధూ జలాల ఒప్పందానికి సంబంధించి భారత్ తీసుకున్న నిర్ణయానికి ప్రతీకారంగా పాకిస్థాన్ ఈ ఎయిర్‌స్పేస్ మూసివేత నిర్ణయాన్ని తీసుకుంది. మన దేశానికి చెందిన విమానాలు తమ గగనతలం గుండా వెళ్లకుండా పాకిస్థాన్ అడ్డుకుంది. అయితే, ఈ నిర్ణయం పాకిస్థాన్‌కే ఎక్కువ నష్టాన్ని కలిగించింది. ఈ చర్య పాకిస్థాన్‌కు ఆర్థికంగా పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఈ విషయం తెలిసినప్పటికీ, పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకోలేదు.

ఎయిర్‌స్పేస్ మూసివేత పొడిగింపు

తనకు ఆర్థిక నష్టం వాటిల్లుతున్నప్పటికీ, పాకిస్థాన్ ప్రభుత్వం బుద్ధి మార్చుకోలేదు. పైగా, ఎయిర్‌స్పేస్ మూసివేతను ఆగస్టు 24 వరకు పొడిగించింది. ఈ నిర్ణయం వల్ల పాకిస్థాన్‌కు మరింత ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ తరహా రాజకీయ నిర్ణయాల వల్ల పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వయంకృతాపరాధం వల్ల పాకిస్థాన్ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటోందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Virat Kohli: కోహ్లీ, రోహిత్ భవిష్యత్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు

జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు

చిరుత-కుక్క ఫైట్.. చివరికి ఎవరు గెలిచారు?

చిరుత-కుక్క ఫైట్.. చివరికి ఎవరు గెలిచారు?

26వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు ప్రారంభం

26వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు ప్రారంభం

మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్

మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్

లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్

లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్

సివిల్ హాస్పిటల్‌లో దారుణం..టాయిలెట్‌లో శిశువు మృతదేహం

సివిల్ హాస్పిటల్‌లో దారుణం..టాయిలెట్‌లో శిశువు మృతదేహం

మానవత్వానికి మచ్చ… ప్రాణాల కోసం వేడుకున్నా దక్కని సాయం

మానవత్వానికి మచ్చ… ప్రాణాల కోసం వేడుకున్నా దక్కని సాయం

వంతారా జూ లో సందడి చేసిన మెస్సీ

వంతారా జూ లో సందడి చేసిన మెస్సీ

వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

బంగారం ధరలో ఊరట.. వెండి కూడా తగ్గింది.. నేటి తాజా రేట్లు ఇవే…

బంగారం ధరలో ఊరట.. వెండి కూడా తగ్గింది.. నేటి తాజా రేట్లు ఇవే…

సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష బిల్లుతో బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐకి గ్రీన్ సిగ్నల్.

సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష బిల్లుతో బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐకి గ్రీన్ సిగ్నల్.

📢 For Advertisement Booking: 98481 12870