हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

BRS : మాకు రాగిసంకటి, రొయ్యలపులుసుతో పనిలేదు – సీఎం రేవంత్

Sudheer
BRS : మాకు రాగిసంకటి, రొయ్యలపులుసుతో పనిలేదు – సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలపై హక్కు ఉంటే, దానిని న్యాయపరంగా సాధించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth) స్పష్టం చేశారు. గతంలో కొద్దిమంది వ్యక్తులతో సంబంధాల కోసం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన విధానం ఇకనుంచి కొనసాగదని తేల్చిచెప్పారు. ప్రజల హక్కులు, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ప్రధానం అని వ్యాఖ్యానించారు.

రాగిసంకటి – రొయ్యల పులుసు సంభాషణలపై వ్యాఖ్య

“గతంలో పదేళ్లు కెసీఆర్ (KCR) ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో ఏపీకి అభ్యంతరాలు చెప్పలేదని వారు అనుకోవచ్చు” అని రేవంత్ వ్యాఖ్యానించారు. “అప్పుడు కేవలం రాగిసంకటి, రొయ్యల పులుసుతో సంబంధాలు నడిచాయి. కానీ నాకు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి వాటితో పనిలేదు” అంటూ ఆయన స్పష్టం చేశారు. గత నేతల వ్యక్తిగత సంబంధాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టిన పరిస్థితిని తాము పునరావృతం చేయబోమని స్పష్టం చేశారు.

నీటివాటా కోసం న్యాయపరంగా పోరాటం

తెలంగాణకు రావాల్సిన నీటి వాటా కోసం న్యాయపరంగా పోరాటం చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. రైతులు, పల్లె ప్రజల జీవనాధారం అయిన నీటిని అన్యాయం చేయకుండా, ధైర్యంగా, చట్టబద్ధంగా ముందుకు వెళ్లాలన్నదే తమ ధ్యేయమని చెప్పారు. అహంకారంతో కాదు, స్పష్టమైన లక్ష్యంతో – ప్రజల హక్కుల పరిరక్షణే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

Read Also : YCP : గత ప్రభుత్వంలో వికలాంగులు కాకపోయినా పెన్షన్లు ఇచ్చారు – సీఎం చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870