हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

ఆ హీరోలతో సినిమాలు చేయాలనుకున్న డైరెక్టర్

Divya Vani M
ఆ హీరోలతో సినిమాలు చేయాలనుకున్న డైరెక్టర్

తమిళ సూపర్ హిట్ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ శంకర్,ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు సిద్ధమయ్యారు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న “గేమ్ ఛేంజర్” సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా టీజర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. మరింత ఆసక్తిని పెంచుతూ జనవరి 10,2024 న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది.రామ్ చరణ్ జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా, అంజలి,శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ చిత్ర కథ రాజకీయ నేతలూ, ప్రభుత్వ అధికారుల మధ్య ఘర్షణలపై నడుస్తుంది.శంకర్ చెప్పినట్లుగా, రామ్ చరణ్ ఈ సినిమాలో తన పాత్రలో చాలా సీరియస్ మరియు సెటిల్డ్ యాక్టింగ్ చేశారని తెలుస్తోంది.ఇది తెలుగు సినీ పరిశ్రమలో శంకర్ దర్శకత్వం వహించిన తొలి సినిమా కావడం విశేషం.

చిత్ర ప్రమోషన్లలో భాగంగా డల్లాస్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.ఈ వేడుకకు ప్రముఖ డైరెక్టర్లు సుకుమార్, బుచ్చి బాబు హాజరై సందడి చేశారు.ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, “ఇంతవరకు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోలతో సినిమా చేయాలని అనుకున్నాను.కానీ అది కార్యరూపం దాల్చలేదు. రామ్ చరణ్‌తో చేయడం నాకిష్టమైన విషయం. ఈ కథా నేపథ్యానికి ఆయన చాలా తగ్గోడు,” అని అన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు.”సినిమాలు ఎక్కువగా విదేశాల్లోనే చిత్రీకరణ జరుగుతోంది. కానీ షూటింగ్‌లు ఇక్కడే చేస్తే మా ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుంది,” అని తెలిపారు. టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొన్నారు.సంధ్య థియేటర్ ఘటనపై తెలుగుదేశం పార్టీ నేత పల్లా శ్రీనివాస్ స్పందిస్తూ, “ఇంటెలిజెన్స్ విభాగం తగిన చర్యలు తీసుకోవాలి. ఫిల్మ్ స్టార్లు పరిస్థితిని అంచనా వేసి బాధ్యతగా ఉండాలి,” అని సూచించారు. అల్లు అర్జున్ ఘటనపై కూడా పల్లా వ్యాఖ్యలు చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870