हिन्दी | Epaper
దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

Varun Tej: అవును మేము తల్లితండ్రులం కాబోతున్నాం: వరుణ్,లావణ్య

Sharanya
Varun Tej: అవును మేము తల్లితండ్రులం కాబోతున్నాం: వరుణ్,లావణ్య

టాలీవుడ్‌లో మరోసారి పండుగ వాతావరణం నెలకొంది. మెగా ఫ్యామిలీ యువ కథానాయకుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి తమ జీవితం లోని ఓ అత్యంత ఆనందకరమైన ఘట్టాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ జంట త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామని అధికారికంగా ప్రకటించింది. గత కొంతకాలంగా లావణ్య గర్భవతి అంటూ వస్తున్న వార్తలకు ఈ ప్రకటనతో తెరపడింది.

ప్రత్యేక ఫోటోతో సంతోష వార్త

ఈ జంట తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో ఓ ప్రత్యేకమైన ఫొటోను పంచుకున్నారు. ఆ ఫొటోలో చిన్నారి షూస్‌తో పాటు వరుణ్, లావణ్య ఒకరి చేతిని ఒకరు పట్టుకుని కనిపించారు. ఈ ఫొటోకు “జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించబోతున్నాం. త్వరలో రాబోతుంది” అనే అర్థవంతమైన వ్యాఖ్యను జోడించి, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. తమ ప్రేమ బంధాన్ని తర్వాతి దశకు తీసుకువెళ్తున్నట్లు ఈ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ వార్త తెలియగానే మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వరుణ్, లావణ్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నెటిజన్లు కూడా వారికి అభినందనలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. మెగా ఫ్యామిలీలో సంతోషకరమైన వాతావరణం నెలకొంది.

గతేడాది వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి జంట ఇటలీలో అత్యంత వైభవంగా పెళ్లి చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ నుండి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరై జంటకు ఆశీర్వాదాలు అందించారు. తక్కువ మందితో సన్నిహితుల సమక్షంలో జరిగిన వెడ్డింగ్ అప్పట్లో టాలీవుడ్ హాట్ టాపిక్‌గా నిలిచింది. సినిమాల విషయానికొస్తే, వరుణ్ తేజ్ వివాహం తర్వాత కూడా వరుసగా చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌పై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆయన పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Read also: Vidyapati: ‘విద్యాపతి’ మూవీ రివ్యూ! అమెజాన్ ప్రైమ్ లో

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870