📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Janhvi Kapoor at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

Author Icon By Tejaswini Y
Updated: March 6, 2026 • 4:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Janhvi Kapoor at Tirumala: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన 29వ పుట్టినరోజును పురస్కరించుకుని, మార్చి 6న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తన పిన్ని మహేశ్వరితో కలిసి మెట్ల మార్గంలో నడుచుకుంటూ కొండపైకి చేరుకున్న ఆమె, తెల్లవారుజామున జరిగిన వి.ఐ.పి బ్రేక్ దర్శనంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

Read Also: With Love Movie: ఓటీటీలోకి వచ్చేసిన ‘విత్ లవ్’

జాన్వీ కపూర్ సౌత్ సినిమాలపై ప్రత్యేక దృష్టి

దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందజేయగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను సమర్పించారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ సౌత్ సినిమాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Janhvi Kapoor Janhvi Kapoor Birthday Janhvi Kapoor Tirupati Visit Tirumala temple

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.