ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని ఒక హైరైజ్ అపార్ట్మెంట్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర దుర్ఘటన కలకలం రేపింది. 16, 14, 12 ఏళ్ల వయసున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు తొమ్మిదవ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు వదిలారు. ఈ విషాదంపై స్పందించిన నటుడు సోను సూద్, (Sonu Sood) ‘బాల్యానికి మార్గదర్శకత్వం అవసరం, అల్గారిథమ్స్ కాదు’ అంటూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. చదువు కోసం తప్ప, 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్పై కఠినమైన ఆంక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: Prabhakar: నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్పై కేసు నమోదు?
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: