చలనచిత్ర పరిశ్రమను దెబ్బతీస్తున్న పైరసీ (Piracy) ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకొంటుంది. ఇందులో భాగంగా అక్రమంగా సినిమాలను రికార్డు చేసి ప్రసారం చేయడం, వంటి కార్యక్రమాలను అరికట్టేందుకు కేంద్రం తాజా సవరణ ఈ చట్టం తీసుకువచ్చింది. చట్టం ప్రకారం పైరసీకి మూడు సంవత్సరాల జైలు శిక్ష, అంతేగాక ఆ చిత్రం నిర్మాణ వ్యయంలో 5 శాతం జరిమానా విధించేలా చట్టాన్ని కఠినతరం చేసింది.
పైరసీపై కఠిన చర్యలు – కేంద్రం సినిమా చట్టంలో కీలక సవరణలు
సినిమాల పైరసీ (Piracy) ని నిరోధించేందుకు నిబంధలను కఠినతరం చేయడానికి రెండేళ్ల క్రితం సినిమాటోగ్రఫీ (Cinematography) చట్టంలో కేంద్రం మార్పులు తెచ్చింది. ఆ సవరణల ప్రకారం పైరసీకి కనీసం మూడు నెలల జైలు శిక్షతో పాటు 3లక్షల జరిమానా విధిస్తారు.
ఇటీవల కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి మురుగన్ (Murugan) పార్లమెంట్కు ఇచ్చినా సమాచారం ప్రకారం.. సవరించిన చట్టం ప్రకారం దీనిని మూడేళ్ల వరకు పొడిగింపు లేదా మొత్తం చిత్ర నిర్మాణ వ్యయంలో ఐదు శాతం జరిమానాగా విధించవచ్చునని అలాగే పైరసీ కారణంగా చలనచిత్ర పరిశ్రమకు 2023లో ఏకంగా రూ. 22,400 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.
పైరసీ అర్థం?
ముఖ్యంగా సముద్రాలలో దోపిడీ చర్య. ప్రత్యేకంగా: ఒక ప్రైవేట్ ఓడ లేదా విమానం యొక్క సిబ్బంది లేదా ప్రయాణీకులు మరొక ఓడ లేదా విమానానికి వ్యతిరేకంగా సముద్రాలలో లేదా ఏదైనా రాష్ట్ర అధికార పరిధికి వెలుపల ఉన్న ప్రదేశంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసిన హింస, నిర్బంధం లేదా దోపిడీ యొక్క చట్టవిరుద్ధమైన చర్య. ఎయిర్ పైరసీ కూడా చూడండి.
పైరసీ యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
సాంస్కృతిక మార్పిడి మరియు ప్రపంచీకరణ. సాంస్కృతిక మార్పిడి మరియు మీడియా ప్రపంచీకరణలో పైరసీ పాత్ర పోషిస్తుంది . ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతంలో అందుబాటులో లేని కంటెంట్ను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది, తద్వారా సాంస్కృతిక అవగాహన మరియు ప్రపంచ కనెక్టివిటీని ప్రోత్సహిస్తుంది.
Read Hindi News : hindi.vaartha.com
Read also: Peddi movie: వినాయక చవితికి రెడీ అవుతున్న పెద్ది సాంగ్