हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Telugu News: bigg Boss 9: సంజన, తనూజ మధ్య గొడవ, కెప్టెన్ డీమాన్ పవన్ పై సంజన ఫైర్

Pooja
Telugu News: bigg Boss 9: సంజన, తనూజ మధ్య గొడవ, కెప్టెన్ డీమాన్ పవన్ పై సంజన ఫైర్

బిగ్‌బాస్ సీజన్ 9 లో మూడు ఎలిమినేషన్లు (శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ) పూర్తయ్యాయి. ప్రస్తుతం నాలుగో వారం కొనసాగుతోంది. నిన్నటి ఎపిసోడ్‌లో కిచెన్ విషయంలో కంటెస్టెంట్ సంజన మరియు తనూజ మధ్య తీవ్ర వాగ్వాదం(Intense argument) జరిగింది. ఈ గొడవ మధ్యలోకి కెప్టెన్ డీమాన్ పవన్ రావడంతో, సంజన అతనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

ఈ సీజన్ మొదటి వారం నుంచే గొడవలతో సాగుతోంది. తాజాగా కిచెన్ అంశం మరోసారి రచ్చకు దారితీసింది. రెండోసారి కెప్టెన్ అయిన డీమాన్ పవన్, హౌస్‌లో దొంగతనం చేసిన వారిని జైల్లో వేస్తానంటూ ‘ఓవరాక్షన్’ చేయడంతో సంజన “దమ్ముంటే వేయ్” అంటూ ఎదురు తిరిగింది. ఆ తర్వాత, తనకు పోపు కావాలని ఫుడ్ మానిటర్ తనూజను అడగగా, ఆమె అంగీకరించింది. అయితే, కిచెన్ వద్దకు వెళ్లిన సంజన స్టవ్ ఆన్ చేసి పోపు అడగడంతో, కెప్టెన్ డీమాన్ పవన్ అడ్డుకున్నాడు. బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశాం కదా అంటూ పవన్ ప్రశ్నలు వేయగా, దివ్య కూడా సమయం లేదని అభ్యంతరం చెప్పింది. డీమన్, దివ్యల కంప్లైంట్‌తో తనూజ కూడా సీరియస్ అయ్యింది.

Read Also: Dasara 2025: జమ్మి చెట్టు – విజయ, శ్రేయస్సు ప్రతీక

bigg Boss 9

చిన్న పోపు కోసం ఇంత గొడవ అవసరమా అని సంజన ప్రశ్నించగా, వెల్లుల్లి లేవంటూ డీమన్ నసిగాడు. దీంతో ఆగ్రహించిన సంజన “నాకు బ్రేక్‌ఫాస్ట్ వద్దు. పర్మిషన్ తీసుకున్నా కదా. తినడానికి బిక్ష వేస్తున్నారా?” అంటూ అరుస్తూ వెళ్లిపోయింది. పవన్ ఆమె వెనుక వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా, తర్వాత వచ్చిన తనూజ కూడా ఫుడ్ విషయంలో సంజనతో వాదించింది. భరణి ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. తర్వాత, డీమన్ పవన్ సంజనకు సారీ చెప్పాడు. అయితే, సంజన శాంతించలేదు. రీతూ, తనూజ, శ్రీజ, దివ్య అడిగితే నువ్వు చేసి ఉండేవాడివి. నేను కాబట్టి నువ్వు నో చెప్తున్నావ్” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఇమ్యూనిటీ టాస్క్

ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందేందుకు బిగ్‌బాస్ టాస్క్‌లు పెట్టాడు. డీమన్ సంచాలక్‌గా వ్యవహరించగా, 12 మంది కంటెస్టెంట్లను(Contestants) ఆరు టీములుగా విభజించారు. మొదటి రౌండ్‌లో సుమన్ శెట్టి, దివ్య టీమ్ మాత్రమే మిగిలింది. రెండో రౌండ్ కోసం తనూజ, ఫ్లోరాను ఎంపిక చేశారు. ఈ నలుగురికి మరో టాస్క్ నిర్వహించగా, సుమన్ శెట్టి మరియు తనూజ ఇమ్యూనిటీని దక్కించుకుని ఈ వారం నామినేషన్స్ నుంచి సురక్షితమయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/devotional/dasara-2025-jammi-tree-symbol-of-victory-and-prosperity/557169/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870