📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Diabetes :మధుమేహం ఉన్నవారు ఏయే పండ్లు తినాలి?

Author Icon By Sudha
Updated: July 3, 2025 • 5:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పండ్లు సహజంగా చక్కెర (ఫ్రక్టోజ్, గ్లూకోజ్) కలిగి ఉన్నప్పటికీ, వాటిలో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల కొన్ని పండ్లు మధుమేహం (Diabetes)ఉన్నవారికి ఆరోగ్యకరంగా ఉండొచ్చు – కానీ ఎంచుకోవడంలో జాగ్రత్త అవసరం. పండ్లలో 80 శాతం నీరు, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్, శరీరానికి కావాల్సిన పీచు పదార్థం, పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి మన రక్తంలో చక్కెరను నెమ్మదిగా, తక్కువగా పెంచుతాయి. అందుకే పూర్తిగా సహజమైన పండ్లు తినడం మధుమేహ (Diabetes) రోగులకు కూడా సురక్షితం. పండ్లలో ఉండే ఫ్రక్టోజ్ శరీరంలో ఇన్సులిన్ స్థాయిని వెంటనే పెంచదు. అది కాలేయంలో మారుతుంది. గ్లూకోజ్ రక్త చక్కెర(blood sugar)ను పెంచుతుంది.. కానీ పండ్లలోని పీచు పదార్థంతో కలిసి ఉండటం వల్ల అది ఆహార నాళాల్లో నెమ్మదిగా విడుదలై రక్తంలో చక్కెర పెరగడాన్ని నియంత్రిస్తుంది. అంతేకాదు సహజంగా ఉండే పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర క్రమంగా కొంత పెరిగి రెండున్నర గంటల్లో మళ్లీ మామూలుగా తగ్గిపోతుంది. ఈ కారణంగా ఖాళీ కడుపుతో పండ్లు తినడం డయాబెటిస్ ఉన్నవారికి ప్రమాదకరం కాదు.

మధుమేహం ఉన్నవారు ఏయే పండ్లు తినాలి?

పీచు పదార్థంగల పండ్లు
పండ్లు మన పొట్టలోని మంచి బ్యాక్టీరియా (గట్ ఫ్లోరా)ను నాశనం చేస్తాయని అనుకోవడం తప్పు. పండ్లలోని పీచు పదార్థాలు, పాలిఫినాల్స్, షార్ట్ చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గట్ ఫ్లోరాకు హానికరమైనవి అధిక మోతాదులో మద్యం, ఎక్కువ యాంటీబయోటిక్స్, కీమోథెరపీ మాత్రలు మాత్రమే.\ పండ్లు నెమ్మదిగా జీర్ణం అవుతాయని.. రక్త చక్కెరను వేగంగా పెంచవని చాలా మందికి సరిగా అర్థం కాదు. నిజానికి పండ్లు తక్కువ సమయంలోనే జీర్ణం అవుతాయి. వాటిలోని పీచు పదార్థం రక్తంలో చక్కెర పెరగడాన్ని అతి వేగంగా కాకుండా.. నియంత్రణలో ఉంచుతుంది. రోజుకు సుమారు 250 గ్రాముల సహజ పండ్లు తినడం మధుమేహం వంటి రోగాల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. పండ్లు తినడమే కాకుండా.. మధుమేహం(Diabetes) రావడానికి మన జీవనశైలిలోని కొన్ని అంశాలు కూడా చాలా ముఖ్యమైనవి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పండ్లతో మధుమేహం నియంత్రణ
పండ్లలోని పీచు పదార్థం, విటమిన్లు, సహజ చక్కెరలు మధుమేహం నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో, శరీరానికి శక్తిని ఇవ్వడంలో, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ విధంగా పండ్లను సరైన సమయానికి, సరైన పరిమాణంలో తీసుకోవడం ద్వారా మధుమేహ రోగులు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

Read Also: hindi.vaartha.com

Read Also:Beetroot leafs: బీట్‌రూట్‌ ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

#BloodSugarControl #DiabetesCare #DiabeticDiet #FruitsForDiabetics #HealthyEating #LowGlycemicFruits blood sugar friendly fruits Breaking News in Telugu can diabetics eat mangoes or bananas diabetic diet fruits list fruits diabetics can eat safely fruits to avoid with high blood sugar Google news Google News in Telugu how much fruit can a diabetic eat daily Latest News in Telugu low GI fruits for diabetes Paper Telugu News sugar patient fruits list Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.