हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

June 4th : జూన్ 4న వేడుకలు జరపాలి – మనోహర్

Sudheer
June 4th : జూన్ 4న వేడుకలు జరపాలి – మనోహర్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం (AP Govt) ఏర్పడి ఒక సంవత్సరం సందర్భంగా రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక పిలుపునిచ్చారు. పిఠాపురంలోని జనసేన (Janasena) నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న “సుపరిపాలనకు ఏడాది” అనే నినాదంతో గ్రాండ్ గా వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఈరోజున సంక్రాంతి, దీపావళిలా కలిసి పండుగలా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

మహిళలు ముగ్గులు

ఈ సందర్భంగా మహిళలు ముగ్గులు వేసి, కూటమి విజయాన్ని ఆనందంగా జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. అలాగే రాత్రివేళ దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి సంఘీభావాన్ని వ్యక్తం చేయాలన్నారు. కూటమి పాలనలో ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేసే విధంగా ఈ వేడుకలు ఉండాలని ఆయన వివరించారు.

సోషల్ మీడియా లో షేర్

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో (సోషల్ మీడియా) షేర్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇది కూటమి ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచిన విధానాలను ప్రజల ముందు చూపించేందుకు మంచి అవకాశమని తెలిపారు. ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఒకే సమయానికి జరగాలన్నదే మన ఆశయం అని మనోహర్ స్పష్టం చేశారు.

Read Also : Egg: గుడ్డు మాంసాహారమా? శాఖాహారమా? – సైన్స్ ఏం చెబుతుందంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870