हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Vaartha live news : Ganesh Chaturthi 2025 : ఈ నియమాలు పాటిస్తూ వినాయక చవితి చేస్తేనే పుణ్యం

Divya Vani M
Vaartha live news : Ganesh Chaturthi 2025 : ఈ నియమాలు పాటిస్తూ వినాయక చవితి చేస్తేనే పుణ్యం

ప్రతి ఏడాది భాద్రపద శుక్ల పక్ష చవితి (Bhadrapad Shukla Paksha Chavithi) తిథినాడు వినాయక చవితి (Vinayaka Chavithi 2025) పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున గణపతిని పూజించడం వల్ల ఇంట్లో శుభం, ఐశ్వర్యం నిలుస్తుందని విశ్వాసం. ఈ పండుగతోనే హిందూ పండుగల సీజన్‌కు తెరలేచినట్లే. అందుకే ఏ శుభకార్యం అయినా ముందు గణపతిని పూజించడం ఓ సంప్రదాయంగా మారింది.చాలా మంది భక్తులు ఈ రోజు పూజ చేస్తూ తెలియకపోయినా కొన్ని తప్పులు చేస్తున్నారు. ఇది పుణ్యం కోల్పోయేలా చేస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. కనుక ఈ రోజున పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి.ఈ సంవత్సరం చవితి తిథి ఆగస్టు 26, మంగళవారం మధ్యాహ్నం 1:54కి మొదలై, ఆగస్టు 27 మధ్యాహ్నం 3:44 వరకు ఉంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం పండుగను సూర్యోదయంతో కూడిన తిథిలో జరపాలి. ఈ మేరకు ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 1:41 మధ్య పూజ చేయడం ఉత్తమం.

పూజకు ముందు ఏమేం చేయాలి?

పూజకు ముందు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రంగా తయారు చేసుకోవాలి. శరీరం శుభ్రం చేసుకుని కొత్త దుస్తులు ధరించాలి. ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టి, లోపల సంబ్రాణి వేయాలి.తూర్పు దిశగా పసుపుతో ఓ పీఠం సిద్ధం చేయాలి. ఆపై తామరాకుపై మట్టి గణపతిని ప్రతిష్ఠించాలి. పసుపు, కుంకుమలతో పూజించి, పాలవెల్లిని అలంకరించాలి. వెండి లేదా రాగి కలశంలో గంగాజలాన్ని నింపి పక్కన ఉంచాలి.మొదట దీపారాధన చేసి, పసుపుతో చేసిన గణపతికి బెల్లం, అరటి పండు వేదించి హారతి ఇవ్వాలి. ఆపై పుష్పాలు, అక్షింతలు వేస్తూ గణపతికి అష్టోత్తర శతనామావళిని చదవాలి. ప్రత్యేకంగా 21 రకాల పత్రాలతో పూజ చేయాలి.

నైవేద్యం ఎలా ఉండాలి?

వినాయకునికి నైవేద్యంగా 21 రకాల పిండి వంటలు పెట్టాలి. ముఖ్యంగా ఉండ్రాళ్లు, మోదకాలు, కుడుములు తప్పకుండా ఉండాలి. ఇవన్నీ భక్తితో తయారు చేయాలి.పూజ పూర్తయిన తర్వాత వినాయక చవితి వ్రత కథను వినడం లేదా చదవడం చాలా ముఖ్యమని పండితులు చెబుతున్నారు. ఆఖరిలో అక్షింతలు వేసుకుంటే పూజ పూర్తయినట్టు.అవును, ఉదయం మాత్రమే కాదు, సాయంత్రం కూడా పూజ చేయాలి. రెండుసార్లూ పూజ చేస్తే గణపతి కృప మరింత ఎక్కువగా ఉంటుందని పండితుల అభిప్రాయం.వినాయక చవితి పండుగను భక్తితో, నియమాలు పాటిస్తూ జరిపితే గణపతి ఆశీస్సులు మీ జీవితంలో శాంతి, ఐశ్వర్యం తీసుకొస్తాయి.

Read Also :

https://vaartha.com/governor-jishnu-dev-verma-to-visit-khairatabad-ganesh/breaking-news/536663/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870