📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

News Telugu: Bangarappa: 10 వ తరగతి విద్యార్థులకు మార్కులు తగ్గించిన కర్ణాటక ప్రభుత్వం

Author Icon By Rajitha
Updated: October 16, 2025 • 3:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bangarappa: కర్ణాటక ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి పదో తరగతి పాస్ మార్కులను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. గతంలో ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 35 మార్కులు (35%) రావాల్సిన నియమం ఉండేది. ఇప్పుడు, 33 మార్కులు (33%) మాత్రమే పొందితే విద్యార్థులు పాస్ అవుతారని కర్ణాటక karnataka) ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప చెప్పారు. ఈ నిర్ణయం ముఖ్యంగా ఒకటి రెండు మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యి, పునరావృత పరీక్షలకు వేచి ఉండే విద్యార్థులు చదువుకు దూరమవ్వడం, తద్వారా వారి కుటుంబాలు పిల్లలను పని లేదా పెళ్లికి పంపడం వంటి సమస్యలను నివారించడానికి తీసుకోవడం జరిగింది.

 US: ఇకపై భారత్ రష్యా చమురు కొనదు..ట్రంప్

good news for class 10 students

కొత్త రూల్ ముఖ్యాంశాలు:

మంత్రిగారి ప్రకారం, ఈ చర్య వల్ల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా, విద్యార్ధులకు ప్రోత్సాహం కలుగుతుంది.

కర్ణాటక ప్రభుత్వం పదో తరగతి పాస్ మార్కులను ఎంతకు తగ్గించింది?
ప్రతి సబ్జెక్ట్‌లో 35 మార్కుల నుండి 33 మార్కులకు తగ్గించారు.

ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
ఒకటి రెండు మార్కుల తేడాతో ఫెయిల్ అయిన విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు, మరియు వారికి ప్రోత్సాహం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

10th class 33 marks Karnataka latest news Madhu Bangarappa passing marks SSLC Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.