📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

News Telugu: Bangarappa: 10 వ తరగతి విద్యార్థులకు మార్కులు తగ్గించిన కర్ణాటక ప్రభుత్వం

Author Icon By Rajitha
Updated: October 16, 2025 • 3:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bangarappa: కర్ణాటక ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి పదో తరగతి పాస్ మార్కులను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. గతంలో ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 35 మార్కులు (35%) రావాల్సిన నియమం ఉండేది. ఇప్పుడు, 33 మార్కులు (33%) మాత్రమే పొందితే విద్యార్థులు పాస్ అవుతారని కర్ణాటక karnataka) ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప చెప్పారు. ఈ నిర్ణయం ముఖ్యంగా ఒకటి రెండు మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యి, పునరావృత పరీక్షలకు వేచి ఉండే విద్యార్థులు చదువుకు దూరమవ్వడం, తద్వారా వారి కుటుంబాలు పిల్లలను పని లేదా పెళ్లికి పంపడం వంటి సమస్యలను నివారించడానికి తీసుకోవడం జరిగింది.

 US: ఇకపై భారత్ రష్యా చమురు కొనదు..ట్రంప్

good news for class 10 students

కొత్త రూల్ ముఖ్యాంశాలు:

మంత్రిగారి ప్రకారం, ఈ చర్య వల్ల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా, విద్యార్ధులకు ప్రోత్సాహం కలుగుతుంది.

కర్ణాటక ప్రభుత్వం పదో తరగతి పాస్ మార్కులను ఎంతకు తగ్గించింది?
ప్రతి సబ్జెక్ట్‌లో 35 మార్కుల నుండి 33 మార్కులకు తగ్గించారు.

ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
ఒకటి రెండు మార్కుల తేడాతో ఫెయిల్ అయిన విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు, మరియు వారికి ప్రోత్సాహం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

10th class 33 marks Karnataka latest news Madhu Bangarappa passing marks SSLC Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.