తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే నిరుద్యోగులు మరియు రూముల్లో ఉండే బ్యాచిలర్లు (LPG) ధరల పెరుగుదలతో బెంబేలెత్తిపోతున్నారు. నిత్యం తినే టిఫిన్లు, కర్రీ పాయింట్లలో రేట్లు పెరగడంతో వారి నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది.
Read also: She The Change’ 2026: హైదరాబాద్ శ్రీదేవి జాస్తికి స్విగ్గీ గౌరవం

Gas Shortage: Afraid to Eat Out—The Burden of Rising Hotel Prices
గ్యాస్ కొరత సాకులు
మార్కెట్లో గ్యాస్ కొరత ఉన్న మాట వాస్తవమే అయినా, దాన్నే సాకుగా చూపిస్తూ హోటల్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నాయని కస్టమర్లు వాపోతున్నారు. కేవలం పది రోజుల్లోనే ఒక్కో ప్లేటుపై రూ.15 వరకు అదనంగా పెంచడం సామాన్యులకు ఇబ్బందిగా మారింది.
సామాన్యుల ఆవేదన
కొన్ని చోట్ల గ్యాస్ దొరకక హోటళ్లు మూతపడుతుండగా, తెరిచి ఉన్న చోట మాత్రం ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి రూ.5 పెంచుతున్నారు. ఈ విపరీతమైన ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలు బయట తినాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: