हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Rajitha
Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్ మరియు అమెరికా మధ్య ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వాణిజ్య ఒప్పందం ఖరారు కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) భారతీయ ఉత్పత్తులపై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తామని ప్రకటించడం కీలక మలుపుగా మారింది. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు ముందుకొచ్చారు. దలాల్ స్ట్రీట్ మొత్తం సానుకూల వాతావరణంతో కళకళలాడింది.

Read also: Trade Deal Impact: సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

Stock markets closed with huge gains

Stock markets closed with huge gains

రికార్డు స్థాయిలో సెన్సెక్స్, నిఫ్టీ

మార్కెట్ ముగిసే సరికి సెన్సెక్స్ 2,072.67 పాయింట్లు ఎగబాకి 83,739.13 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సూచీ 639.15 పాయింట్లు పెరిగి 25,727.55 వద్ద ముగియడం విశేషం. నిఫ్టీకి 25,500 నుంచి 25,600 వరకు కీలక మద్దతు ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 25,900 నుంచి 26,000 స్థాయిని సమీప కాలంలో ప్రధాన రెసిస్టెన్స్‌గా అంచనా వేస్తున్నారు.

అన్ని రంగాల్లో కొనుగోళ్ల జోరు

అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండిగో, పవర్ గ్రిడ్ వంటి హెవీవెయిట్ షేర్లు లాభాల్లో ముందున్నాయి. టెక్ మహీంద్రా మరియు బెల్ (BEL) మాత్రం స్వల్ప నష్టాలతో ముగిశాయి.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ సూచీ 4 శాతానికి పైగా లాభపడింది. కెమికల్స్, ఫార్మా, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాలు 3 శాతానికి పైగా పెరిగాయి.

బలపడిన రూపాయి

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఒక్కరోజులోనే రూ.1.28 మేర బలపడింది. ఇది దాదాపు 1.40 శాతం లాభం కాగా, 2018 తర్వాత ఇదే అతిపెద్ద ఒక్కరోజు గెయిన్. వాణిజ్య ఒప్పందం ప్రభావంతో విదేశీ పెట్టుబడులు మళ్లీ భారత్ వైపు వచ్చే అవకాశాలు పెరిగాయి. రాబోయే రోజుల్లో మార్కెట్లలో స్థిరమైన వృద్ధి కొనసాగుతుందన్న అంచనాలు బలపడుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

అజిత్ పవార్ అంత్యక్రియల్లో రూ.30 లక్షల ఆభరణాల చోరీ

అజిత్ పవార్ అంత్యక్రియల్లో రూ.30 లక్షల ఆభరణాల చోరీ

ఐఫోన్ ఎయిర్‌పై భారీ ధర తగ్గింపు.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!

ఐఫోన్ ఎయిర్‌పై భారీ ధర తగ్గింపు.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

వందేభారత్ స్లీపర్‌‌ రైల్లో వెజ్ కర్రీ ప్లేస్‌లో చికెన్

వందేభారత్ స్లీపర్‌‌ రైల్లో వెజ్ కర్రీ ప్లేస్‌లో చికెన్

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

మినిమం బ్యాలెన్స్ రుసుముల ద్వారా భారీ ఆదాయం

మినిమం బ్యాలెన్స్ రుసుముల ద్వారా భారీ ఆదాయం

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ పథకం

4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ పథకం

📢 For Advertisement Booking: 98481 12870