📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Telugu News: GST-జిస్ టి పై విరుచుకుపడ్డ పక్షాలు

Author Icon By Pooja
Updated: September 22, 2025 • 10:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానం మరోసారి చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఆహార పదార్థాలపై పన్నుల విషయంలో కేంద్రం పక్షపాతం చూపుతోందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాదిలో ఎక్కువగా తినే ఇడ్లీ, దోశ పిండిపై 5% జీఎస్టీ విధిస్తుండగా, ఉత్తరాదిలో ప్రాచుర్యం పొందిన చపాతీ, పరోటాలపై మాత్రం పన్నులు తొలగించారని ఆరోపణలు వస్తున్నాయి.

దక్షిణాది రాష్ట్రాల్లో కోట్లాది మంది రోజువారీ అల్పాహారంగా(breakfast) ఇడ్లీ, దోశ పిండిని వాడుతుంటారు. ఈ పిండిపై పన్ను విధించడం అన్యాయమని నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు, చపాతీ, పరోటాలపై గతంలో ఉన్న పన్నును పూర్తిగా రద్దు చేయడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ నిర్ణయం దక్షిణాదివారి ఆహారపు అలవాట్లను లక్ష్యంగా చేసుకుందని విమర్శలు వినిపిస్తున్నాయి.

“ఉత్తరాది ఆహారంపై జీఎస్టీ లేకపోతే, దక్షిణాది ఆహారంపై ఎందుకు?” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పన్నుల విధానంలో ఈ విధమైన తేడాలు ప్రజల మధ్య అసమానతలకు దారితీస్తాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు, ముఖ్యంగా దక్షిణాది ప్రజలపై అదనపు భారం పడుతోందని వాదన ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియా వేదికల్లో హాట్ టాపిక్‌గా(Hot topic) మారింది. జీఎస్టీ విధానాన్ని సమీక్షించి, సమానత్వం పాటించాలని కేంద్రాన్ని కోరుతూ చర్చలు జోరుగా సాగుతున్నాయి.

ప్రస్తుతం వివాదం ఏ అంశంపై ఉంది?
జీఎస్టీ కింద ఆహార పదార్థాలపై పన్నులు విధించే విధానంలో ప్రాంతీయ వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలపై వివాదం చెలరేగింది.

ఏ ఆహార పదార్థాలపై పన్ను ఉంది?
ఇడ్లీ, దోశ పిండిపై 5% జీఎస్టీ విధించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ind-vs-pak-he-is-the-reason-for-our-victory-suryakumar-yadav/sports/551666/

Breaking News in Telugu Chapati Dosa Google News in Telugu GST Idli Latest News in Telugu Parota South India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.