📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Chandra Grahanam 2025 – రేపు శ్రీవారి ఆలయం మూసివేత

Author Icon By Anusha
Updated: September 6, 2025 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన సమాచారం. (రేపు) సెప్టెంబర్ 6 నుంచి 7 తేదీలలో శ్రీవారి ఆలయం మూసివేయబడుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వివరాలు వెల్లడించింది. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుండి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు శ్రీవారి ఆలయం 12 గంటల పాటు మూసివేయబడుతుంది. ఆదివారం రాత్రి 9.50 గంటల నుండి సోమవారం తెల్లవారుజామున 1.31 గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగుతుంది. గ్రహణానికి 6 గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయబడతాయి.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-cs-vijayanand-rs-65-thousand-crores-compressed-biogas-plants/andhra-pradesh/542262/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.