JIO: జియో 5G యూజర్స్ సంఖ్య 40 కోట్లు?

Read Time:  1 min
JIO: జియో 5G యూజర్స్ సంఖ్య 40 కోట్లు?
FONT SIZE
GET APP

2025 చివరి నాటికి దేశవ్యాప్తంగా (JIO) 5G వినియోగదారుల సంఖ్య 40 కోట్లకు దాటింది, ఇది మొత్తం మొబైల్ కస్టమర్లలో 32 శాతానికి సమానం. రిలయన్స్ జియో ఈ రంగంలో అగ్రగామిగా నిలిచి, సెప్టెంబర్ 2025 నాటికి 50 కోట్ల మొబైల్ వినియోగదారుల మైలురాయిని అధిగమించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ జియో (JIO) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, 3.2 కోట్ల వైర్‌లెస్ వినియోగదారులతో పాటు 20 లక్షల వైర్‌లైన్ వినియోగదారులను కలిగి ఉంది.

Read Also: ED: నేషనల్ హెరాల్డ్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన ఈడీ

JIO: Is the number of Jio 5G users 40 crore?
JIO: Is the number of Jio 5G users 40 crore?

100 కోట్లను లక్ష్యం

ప్రభుత్వం 2026 నాటికి 43 కోట్ల 5G వినియోగదారులను, 2030 నాటికి 100 కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది. కొద్ది సంవత్సరాల క్రితం మాత్రమే ప్రారంభమైన 5G సేవలు ఇంత తక్కువ కాలంలోనే ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలకు చేరడం భారత టెలికాం రంగంలో చారిత్రాత్మక పరిణామంగా చెప్పవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.