📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

India govt: చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు!

Author Icon By Tejaswini Y
Updated: January 29, 2026 • 10:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

India govt: ప్రస్తుత డిజిటల్ కాలంలోనూ నగదు లావాదేవీల వద్ద ఎదురవుతున్న చిల్లర సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సాధారణంగా ఏటీఎంలలో కేవలం రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు మాత్రమే లభిస్తుంటాయి. అయితే ఇకపై చిన్న మొత్తాల్లో నగదు అవసరమైన వారు ఇబ్బంది పడకుండా రూ. 10, రూ. 20, రూ. 50 నోట్లను కూడా ఏటీఎంల ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Read also: Payment App: ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో

India govt

ప్రత్యేకంగా ఏటీఎంలను రీడిజైన్

అందుకోసం ప్రత్యేకంగా ఏటీఎం(ATM New Rules)లను రీడిజైన్ చేసి, తక్కువ కరెన్సీని కూడా అందించేలా మార్పులు చేయనున్నారు. తొలుత ముంబై నగరంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా దీనిని ప్రారంభించారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, కూరగాయల మార్కెట్లు మరియు ప్రభుత్వ ఆసుపత్రులు వంటి అత్యధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా ఏటీఎంలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ATM New Rules currency notes Digital India indian government RBI Small Currency

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.