📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

News Telugu: H-1B Visa – అమెరికా దెబ్బకు కుదేలు అవుతున్న భారత ఐటీ 

Author Icon By Rajitha
Updated: September 22, 2025 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా దెబ్బతో ఐటీ షేర్లకు భారీ నష్టాలు సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ప్రధాన కారణం అమెరికా ప్రభుత్వం హెచ్‌-1బీ H-1B Visa వీసాలపై తీసుకున్న కొత్త నిర్ణయం. ఈ ఫీజు పెరుగుదల, కొత్త నిబంధనల వల్ల ఐటీ షేర్లపై పెద్ద ఒత్తిడి ఏర్పడింది.

25,202.35 వద్ద ముగిసింది

    సెన్సెక్స్ 466.26 పాయింట్లు (0.56%) క్షీణించి 82,159.97 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 124.70 పాయింట్లు తగ్గి 25,202.35 వద్ద ముగిసింది. నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 2.95% (1078 పాయింట్లు) కుప్పకూలింది. టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి ప్రధాన ఐటీ కంపెనీల షేర్లు భారీ నష్టాలను నమోదు చేశాయి.

    ఐటీ రంగం తప్ప, నిఫ్టీ బ్యాంక్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ FMCG వంటి ఇతర సూచీలు కూడా నష్టాల్లో ముగిశాయి. బ్రాడర్ మార్కెట్‌లోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.67% మరియు స్మాల్‌క్యాప్ 100 సూచీ 1.17% నష్టపోయాయి.

    H-1B Visa

    జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రావడం కొంత సానుకూల ప్రభావం చూపినా, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, హెచ్‌-1బీ H-1B Visa ఫీజు ఆందోళనలు మార్కెట్లను బలహీనంగా ఉంచాయి.

    సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఎలా ముగిశాయి?
    దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 466.26 పాయింట్లు, నిఫ్టీ 124.70 పాయింట్లు క్షీణించాయి.

    ప్రధాన కారణం ఏమిటి?
    అమెరికా ప్రభుత్వం హెచ్‌-1బీ వీసాలపై కొత్త నిర్ణయం తీసుకోవడం, ఫీజు పెరగడం కారణంగా ఐటీ షేర్లపై ఒత్తిడి ఏర్పడింది.

    Read hindi news: hindi.vaartha.com

    Read Also:

    https://vaartha.com/the-three-countries-that-officially-recognized-palestine/international/552056/

    Breaking News BSE H-1B Visa IT shares latest news Market Losses Nifty NSE sensex stock market Tech stocks Telugu News US Tariffs

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.