हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Telugu News: DA: కేంద్ర ఉద్యోగులకు డీఏ 3% పెంపు

Pooja
Telugu News: DA: కేంద్ర ఉద్యోగులకు డీఏ 3% పెంపు

పండుగల సీజన్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక శుభవార్త చేరే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం డెరివేషన్ అలవెన్స్ (DA)ను మరో 3% పెంచే సిధ్ధతలో ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పెంపుపై కేబినెట్(Cabinet) త్వరలో తుది నిర్ణయం తీసుకుని అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.

ఈ పెంపుతో డీఏ 55% నుంచి 58%కి చేరుతుంది. ఈ ఏడాది ఇప్పటికే మార్చిలో 2% పెంపు జారీ అయింది. తాజా పెంపు జులై 1 నుంచి వర్తించనుంది, తద్వారా ఉద్యోగులు మూడు నెలల బకాయిలను కూడా పొందగలుగుతారు.

Read Also: Nizambad:భోజనం పెట్టలేదని మద్యం మత్తులో కరెంట్ స్తంభం ఎక్కిన భర్త

DA

సాధారణంగా ప్రభుత్వం వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారంగా ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏని సవరిస్తుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఈ భత్యం ఉద్యోగులకు ఉపశమనం ఇస్తుంది. ఉదాహరణకి, రూ.60,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి ప్రస్తుతం డీఏగా రూ.33,000 లభిస్తుండగా, కొత్త పెంపుతో అది రూ.34,800కి పెరుగుతుంది.

అలాగే, కేంద్రం 8వ జీత కమిషన్ను ఏర్పాటు చేస్తోంది. ఈ కమిషన్ సిఫార్సుల ప్రకారం భవిష్యత్తులో జీతాలు, ఇతర అలవెన్సులపై(allowances) మార్పులు జరిగే అవకాశం ఉంది. 2026 జనవరి 1 నుంచి కొత్త సిఫార్సులు అమలులోకి రాకతో, ప్రస్తుత డీఏని బేసిక్ పేలో విలీనం చేసి సున్నాకు రీసెట్ చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ డీఏ పెంపు ఎప్పటి నుండి వర్తించనుంది?
జులై 1 నుంచి అమల్లోకి రానుంది.

ఉద్యోగులకు ఎలాంటి లబ్ధి లభిస్తుంది?
డీఏ పెంపుతో మూడు నెలల బకాయిలు చెల్లింపు జరుగుతుంది. ఉదాహరణకి, 60,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి డీఏ రూ.33,000 నుంచి రూ.34,800కి పెరుగుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870