हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Shehbaz Sharif : బ్రిటిష్ రచయిత పుస్తకంలో ఆసక్తికర విషయాలు : షెహబాజ్ షరీఫ్

Divya Vani M
Shehbaz Sharif : బ్రిటిష్ రచయిత పుస్తకంలో ఆసక్తికర విషయాలు : షెహబాజ్ షరీఫ్

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shahbaz Sharif) కుటుంబ నేపథ్యం కొత్తగా చర్చకు వస్తోంది.ఈ కుటుంబం పాకిస్థాన్‌లో సంపన్న కుటుంబాలలో ఒకటి. కానీ ఆసక్తికర విషయం ఏమిటంటే, వారి మూలాలు భారత్‌కే చెందాయి.ప్రముఖ బ్రిటిష్ రచయిత లైవెన్ అనటోల్ (British writer Liven Anatole) రచించిన (“Pakistan: A Hard Country”) పుస్తకంలో షరీఫ్ కుటుంబం గురించి కీలక విషయాలు ప్రస్తావించారు. ఆయన తెలిపిన మేరకు షరీఫ్ కుటుంబం వాస్తవానికి కశ్మీరీ పండితుల వంశానికి చెందింది. వారి పూర్వీకులు అనంత్‌నాగ్ ప్రాంతానికి చెందినవారట.బ్రిటిష్ పాలన సమయంలో వారు కశ్మీర్‌ను వదిలి పంజాబ్ వలస వెళ్లారు. అక్కడ అమృత్‌సర్ సమీపంలోని “జాతి ఉమ్రా” అనే గ్రామంలో స్థిరపడ్డారు.ఈ గ్రామానికి ఈ కుటుంబానికి ఇప్పటికీ ముడిపడి ఉంది.

Shehbaz Sharif బ్రిటిష్ రచయిత పుస్తకంలో ఆసక్తికర విషయాలు షెహబాజ్ షరీఫ్
Shehbaz Sharif బ్రిటిష్ రచయిత పుస్తకంలో ఆసక్తికర విషయాలు షెహబాజ్ షరీఫ్

గ్రామస్థుల మాటల్లో, ఈ సంబంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.జాతి ఉమ్రా గ్రామంలో షరీఫ్ కుటుంబానికి చెందిన ఓ పాత భవనం ఉంది.అది ఇప్పుడు గురుద్వారాగా మారింది.గ్రామస్థులు అన్నదానం కోసం అక్కడ లంగర్ హాల్ నిర్మిస్తున్నారు. హవేలీ ఇచ్చిన వ్యక్తి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) సోదరుడు అబ్బాస్ షరీఫ్.1976లో అబ్బాస్ షరీఫ్ ఈ భవనాన్ని గ్రామానికి విరాళంగా ఇచ్చారు. ఆయన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు.అతను తరచూ గ్రామానికి వచ్చేవాడు. 2013లో ఆయన మరణించారు. అప్పటివరకు ఆయన స్థానికులతో బంధం కొనసాగించారు.ఆ హవేలీ పక్కనే అప్పట్లో ఓ చిన్న గురుద్వారా ఉండేది. ఆ తరువాత గ్రామస్తులే దానిని అభివృద్ధి చేశారు.వీరంతా కలిసి విరాళాలు సేకరించి గురుద్వారా విస్తరించారు.

ఇప్పుడు ఇది గ్రామానికి ఓ గౌరవప్రదమైన స్థలం అయింది.ఇప్పుడు భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కానీ జాతి ఉమ్రా ప్రజలు దీనిపై బాధతో స్పందిస్తున్నారు.”ఇలాంటి పరిస్థితులు మాకూ బాధను కలిగిస్తున్నాయి,” అని వారు అంటున్నారు. ఈ గ్రామం ఇప్పటికీ అవినాభావంగా భారతదేశ సంస్కృతికి దగ్గరగా ఉంది.షరీఫ్ కుటుంబం మూలాలు భారత్‌లో ఉండటం చరిత్రలో ప్రత్యేకం. వారి పూర్వీకులతో పాటు భారత జాడలూ తుడిచిపెట్టలేనివి.ఇప్పుడు వారు పాకిస్థాన్ రాజకీయాల్లో ఉన్నా, వారి వేర్లు భారత్‌లోనే ఉన్నాయన్నది అంగీకరించాల్సిందే.

Read Also : Nike : టెక్నాలజీ విభాగంలో ఉద్యోగుల కోత షూ కంపెనీ ‘నైకీ’

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

📢 For Advertisement Booking: 98481 12870