हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

తెలంగాణలో నవంబర్‌ 6 నుంచి కులాల సర్వే ప్రారంభం

sumalatha chinthakayala
తెలంగాణలో నవంబర్‌ 6 నుంచి కులాల సర్వే ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఆర్థిక, కులాల సర్వే నవంబర్ 6న ప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో, ఈ సర్వేను ఫూల్‌ప్రూఫ్ పద్ధతిలో నిర్వహించాలని ఆయన అధికారులను కోరారు. “ఈ సామాజిక-ఆర్థిక సర్వే నవంబర్ 6 నుంచి అమలులో ఉంటుంది. ఇది అట్టడుగు వర్గాల అభివృద్ధికి తోడ్పడుతుంది” అని ఆయన ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పేర్కొన్నారు. కలెక్టర్లు, ఉపాధ్యాయులను సర్వే నిర్వహణలో ఎన్యుమరేటర్లుగా ఉపయోగించుకోవచ్చని అధికారిక ప్రకటనలో తెలిపారు.

మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ అక్టోబర్ 26న మాట్లాడుతూ.. నవంబర్ 4-5 తేదీల్లో సర్వే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని నవంబర్ 30నాటికి పూర్తి చేయాలనే లక్ష్యముందని తెలిపారు. దేశవ్యాప్తంగా కులాల సర్వే చేపట్టాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఈ సర్వే కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వం ప్రకారం, 80,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఈ సర్వే కోసం సరిగ్గా శిక్షణ ఇస్తామని వెల్లడించారు.

కులాల సర్వే నిర్వహణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా, తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ సోమవారం బహిరంగ విచారణను ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో డేటా సమర్పణకు డిసెంబర్ 9 వరకు గడువు నిర్ణయించారు. ఈ డేటా ఆధారంగా, స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల శాతాన్ని కమిషన్ సిఫారసు చేయనుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870