हिन्दी | Epaper
పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

డయేరియాతో 10 మంది మృతి..చంద్రబాబుకు సిపిఐ రామకృష్ణ లేఖ !

sumalatha chinthakayala
డయేరియాతో 10 మంది మృతి..చంద్రబాబుకు సిపిఐ రామకృష్ణ లేఖ !

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, లేఖ రాశారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కారణంగా 10 మంది మరణించగా, వందల మంది బాధితులయ్యారని చెప్పారు. నీటి మరియు భూగర్భ జలాల కలుషితంతో డయేరియా వ్యాప్తి చెందుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు, పల్నాడు జిల్లా దాచేపల్లి అంజనాపురం కాలనీలో కూడా డయేరియాతో సంబంధిత వాంతులు, విరోచనలతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం చంద్రబాబు కలెక్టర్‌తో మాట్లాడి, ఈ మృతులు నీరు కలుషితమై చనిపోయరా లేదా ఇతర కారణాల వల్లనే మృతి చెందారని పరిశీలించారు.

దాచేపల్లిలోని పరిస్థితులపై చర్చించిన అనంతరం, అధికారులు బోర్ల నీటిని ల్యాబ్‌కు పంపించాలని సూచించారు. బోర్లను మూసివేసి, నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని ఆదేశించారు. స్థానిక ప్రాంతంలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, పరిస్థితి సాధారణమయ్యేవరకు పర్యవేక్షణ చేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు… ఈ మేరకు కె. రామకృష్ణ సీఎం చంద్రబాబకు బహిరంగ లేఖ రాశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870