हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Breaking News – Fake News : సోషల్ మీడియా లో ఫేక్ ప్రచారం కట్టడికి చట్టం తెస్తాం – చంద్రబాబు

Sudheer
Breaking News – Fake News : సోషల్ మీడియా లో ఫేక్ ప్రచారం కట్టడికి చట్టం తెస్తాం – చంద్రబాబు

సీఎం చంద్రబాబు (Chandrababu) సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. నకిలీ వార్తల ద్వారా ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నాలను ఆయన ఖండించారు. ఈ ప్రచారాలకు అడ్డుకట్ట వేయడానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నకిలీ వార్తలపై సీఎం ఆగ్రహం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నకిలీ వార్తల (Fake News) ప్రచారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “హంద్రీనీవా కాలువలో ప్రవాహం ఆగిపోయిందని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోతోందని నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నిరంతరం ఎదుర్కోవాలా లేక ప్రభుత్వ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలా?” అని ఆయన ప్రశ్నించారు. ఈ నకిలీ వార్తలు సమాజంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

కట్టడికి చట్టం

తప్పుడు ప్రచారం చేసేవారిని ఉద్దేశించి “ఖబడ్డార్” అని హెచ్చరించారు. గతంలో మహిళల వ్యక్తిత్వ హననం జరిగిందని, ఆ తర్వాత రాజధానిపై కూడా తప్పుడు ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇకపై ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని ప్రకటించారు. “పేటీఎం బ్యాచ్” అని పిలుస్తూ, ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడేవారిని ఎవరూ కాపాడలేరని ఆయన స్పష్టం చేశారు. ఈ చట్టం ద్వారా నకిలీ వార్తలు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

https://vaartha.com/hero-raj-tarun-in-another-case/movies/540843/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

పాఠశాలలకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

పాఠశాలలకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

పరకామణి కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోండి: హైకోర్ట్

పరకామణి కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోండి: హైకోర్ట్

అమరావతిపై జగన్ కావాలనే విష ప్రచారం

అమరావతిపై జగన్ కావాలనే విష ప్రచారం

మడ అడవుల పరిరక్షణకు పటిష్ట చర్యలు

మడ అడవుల పరిరక్షణకు పటిష్ట చర్యలు

వైసిపి కుట్రలను తిప్పికొట్టండి: నారా లోకేష్

వైసిపి కుట్రలను తిప్పికొట్టండి: నారా లోకేష్

టీటీడీ ఉద్యోగుల ప్రమోషన్‌లకు గ్రీన్ సిగ్నల్

టీటీడీ ఉద్యోగుల ప్రమోషన్‌లకు గ్రీన్ సిగ్నల్

629 పిఎంశ్రీ పాఠశాలల్లో సిక్ గదులు

629 పిఎంశ్రీ పాఠశాలల్లో సిక్ గదులు

ఇవాళ తూర్పు గోదావరి లో పర్యటించనున్న CM చంద్రబాబు

ఇవాళ తూర్పు గోదావరి లో పర్యటించనున్న CM చంద్రబాబు

విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

📢 For Advertisement Booking: 98481 12870